తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 91 మంది ఖైదీలకు విముక్తి.. కొత్త జీవితానికి ప్రభుత్వం చేయూత

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం 91 మంది ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేసింది. దీంతో వారు జైళ్ల నుంచి విడుదలై కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు అవకాశం లభించింది. విడుదలైన ఖైదీలు తిరిగి నేరాలకు పాల్పడకుండా బాధ్యతాయుతమైన పౌరులుగా సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని జైలు శాఖ డీజీ Soumya Mishra సూచించారు. విడుదలైన వారిలో 85 మంది పురుషులు, 6 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 38 మంది జైలు శాఖ ఆధ్వర్యంలో…

Read Full News