కేంద్ర నిధుల కోసం ఎంపీలతో సీఎం రేవంత్ భేటీ.. రాష్ట్రాభివృద్ధిపై అఖిలపక్షానికి పిలుపు

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తెలంగాణకు రావాల్సిన కేంద్ర నిధులు, హైదరాబాద్ మెట్రో ఫేజ్-2, రీజినల్ రింగ్ రోడ్, ఐఐఎం, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులపై అన్ని పార్టీల ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దాం: ఎంపీలకు సీఎం రేవంత్ పిలుపు తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర నిధుల సాధన కోసం అన్ని పార్టీల ఎంపీలు కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ప్రజాభవన్‌లో…

Read Full News

22 వేల పెట్టుబడితో 22 లక్షల ఆదాయమా? ఫేక్ ఏఐ వీడియోలతో కొత్త సైబర్ మోసాలు

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో వేల సంఖ్యలో ఫేక్ వీడియోలు వైరల్ అవుతుండటం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈజీ మనీ పేరుతో అమాయకులను మోసం చేయడమే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ప్రముఖుల ఫేక్ వీడియోలు, వాయిస్‌లను సృష్టిస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నట్లుగా ఫేక్ వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ…

Read Full News