‘జీవన్ కుమార్‌కు అండగా నిలవలేని బీఆర్ఎస్.. కార్యకర్తలను ఎలా కాపాడుతుంది?’ – కేటీఆర్, మహిపాల్ రెడ్డిని ప్రశ్నించిన నాయకుడు

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చేసిన వ్యాఖ్యలపై ఓ నాయకుడు తీవ్ర విమర్శలు చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త జీవన్ కుమార్ భూ వివాదాన్ని ప్రస్తావిస్తూ, పార్టీ నాయకత్వం సొంత కార్యకర్తకే అండగా నిలవలేదని ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ, పటాన్‌చెరులో దళిత సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త జీవన్ కుమార్ కుటుంబం తరతరాలుగా సాగు చేస్తున్న భూమిని ఎస్టీపీ ప్లాంట్ కోసం ప్రభుత్వ…

Read Full News

పటంచేరు నూతన ప్రభుత్వ దవాఖానకు డాక్టర్ అల్లాని కిషన్ రావు పేరు పెట్టాలన్న డిమాండ్ వేడెక్కింది

ఔషధ, రసాయన పరిశ్రమల కేంద్రంగా పేరుగాంచిన పటంచేరు, ఒకప్పుడు తీవ్రమైన కాలుష్యం, నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడిన ప్రాంతం. అదే పరిస్థితిని మారుస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం తన జీవితం అంకితం చేసిన దివంగత డాక్టర్ అల్లాని కిషన్ రావు పేరు మరోసారి ప్రజలు, నాయకులు, మేధావులు గుర్తు చేసుకుంటున్నారు. పటంచేరు లో నిర్మాణం పూర్తయిన 300 కోట్ల రూపాయల నూతన సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ హాస్పిటల్‌కు ఆయన పేరు పెట్టాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున…

Read Full News