ఆంధ్రప్రదేశ్ స్కూల్ విద్యలో సంస్కరణలు: జగన్ ప్రారంభించిన P.T.M. వ్యవస్థను కొనసాగిస్తున్న టిడిపి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల స్థాయిని కార్పొరేట్ లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం గత కొంతకాలంగా విజయవంతంగా కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన ఇంగ్లీష్ మీడియం విద్య, నూతన స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ బోధన విధానం తదితరాలు విద్యార్థులలో స్పష్టమైన మార్పును తీసుకువచ్చాయి. పేద కుటుంబాల పిల్లలు కూడా ఆత్మవిశ్వాసంతో ఇంగ్లీష్ మాట్లాడటం ఈ మార్పుకు ఉదాహరణగా చెబుతున్నారు. సరికొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో Parent-Teacher Meeting (P.T.M) వ్యవస్థను ప్రవేశపెట్టడం రాష్ట్రంలో మరొక ముఖ్యమైన…

Read Full News

“10 రోజులు తర్వాత ఎందుకు స్పందిస్తున్నారు?” — తెలంగాణ రాజకీయాల్లో ప‌వ‌న్ వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ చేసిన ప్రాంతీయ వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ వేడి ఇంకా తగ్గలేదు. వ్యాఖ్యలు బయటకు వచ్చినప్పటి నుంచి దాదాపు పది రోజులు గడిచినా, కాంగ్రెస్ నాయకులు, మంత్రులు ఈరోజే హఠాత్తుగా స్పందించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. “ఇన్ని రోజులు నిద్రపోయారా?వాటర్‌లో నీళ్లు కలుపుకుంటున్నారా?కమిషన్ల లెక్కలు వేసుకుంటున్నారా?” అంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ప్రతిస్పందనలో ఆలస్యం కావడం వెనుక ఏదైనా పాలిటికల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా? లేక స్పందన వెనుక ఉద్దేశ్యాలు వేరేవైనా ఉన్నాయా?…

Read Full News

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు: రాజకీయ పరిపక్వతా లేక అవకాశవాద స్టేట్‌మెంట్స్‌నా?

నక్సల్ ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి: శాంతికా? లేక శక్తి ప్రదర్శననా? ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా అంచేయడానికి ఒక డెడ్‌లైన్ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం కొంత వరకు విజయం సాధించింది అనిపిస్తున్నప్పటికీ — ఈ పోరాటం నిజంగా ముగిసిందా? లేక మరో రూపంలో తిరిగి మొదలవుతుందా? అనే అనుమానాలు, ఆలోచనలు వెలువడుతున్నాయి. ఇది కేవలం మావోయిస్టుల సమస్య కాదు మావోయిజం కనిపించేది ఒక హింసాత్మక సిద్ధాంతం, కానీ దాని వెనుకున్న…

Read Full News

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై విమర్శలు: రాజకీయ పరిపక్వత లేకపోవడమే కారణమా?

తెలుగు రాష్ట్రాల మధ్య సహజమైన అనుబంధం ఎన్నాళ్లనుంచో కొనసాగుతున్నది. ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాలుగా విభజన జరిగినా కూడా భాష, సంస్కృతి, భావజాలం ఒక్కటే. అయితే, ఇటీవల పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఒక రాజకీయ వ్యాఖ్య రెండు రాష్ట్రాల ప్రజల్లో అసంతృప్తికి కారణమైంది. రాజకీయ అనుభవం పెరుగుతున్న తరుణంలో అలాంటి వ్యాఖ్యలు రావడం పలువురు నాయకులు, ప్రజలు బాధ్యతారాహిత్యంగా చూస్తున్నారు. తెలంగాణ భావజాలాన్ని అర్థం చేసుకోలేకపోవడమేనా? పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్‌లో Telangana ప్రజల భావనపై అవగాహన లేకపోవడం స్పష్టంగా కనిపించిందని…

Read Full News

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణలో తీవ్ర ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు సినీ నటుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ గురించి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఆయన మాట్లాడిన తీరు తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా ఉందని విమర్శకులు మండిపడుతున్నారు. గతంలో సినిమాల ప్రమోషన్ సమయంలో పవన్ కళ్యాణ్ “తెలంగాణ అంటే నాకు అపారమైన ప్రేమ, గౌరవం” ఉందని చెప్పినప్పటికీ, ప్రస్తుతం రాజకీయ హోదాలో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు, ముఖ్యంగా యువత, “తెలంగాణ ప్రజలు…

Read Full News

తెలంగాణను అవమానించారా? పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడిన యువకుడు!

తెలంగాణ వాళ్లపై కామెంట్ చేసిన పవన్ కళ్యాణ్ మాటలు ఇప్పుడు పెద్ద దుమారానికి దారితీశాయి. Telangana ప్రజలపై “నరదృష్టి” అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన వ్యాఖ్యలపై చాలా మంది ఆగ్రహంతో స్పందిస్తున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నాను —తెలంగాణ వాళ్ల కళ్ళు అంత చెడ్డవి అయితే, మీరంతా హైదరాబాద్లో ఎందుకు ఉంటున్నారు? హైదరాబాద్‌లో మీ వ్యాపారాలు, మీ జీవనం, మీ సినిమా షూటింగ్‌లు, మీ ఆస్తులు — ఇవన్నీ ఇక్కడే కదా? 👉 ఇక్కడ బిజినెస్ చేసుకోవాలి,👉 ఇక్కడ…

Read Full News

రాజయ్యపేట మత్యకారుల పోరాటానికి బలంగా అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ — “ఇది శివారాధన కంటే పవిత్రమైన సేవ”

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట గ్రామం మళ్లీ రాష్ట్ర రాజకీయ చర్చల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ గ్రామంలో మత్యకారులు ఎదుర్కొంటున్న అన్యాయం, ప్రభుత్వ అణచివేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజయ్యపేట గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ భావోద్వేగ ప్రసంగం చేశారు —

Read Full News

ఏపీలో ప్రగతి పరుగులు – తెలంగాణలో పురుగులు? మోదీ, చంద్రబాబు, పవన్ వ్యాఖ్యలపై వేడి చర్చ

కర్నూల్ సభలో ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ప్రశంసిస్తూ, “ఆత్మనిర్భర్ భారత్‌లో ఏపీ కీలక భాగం అవుతుంది” అన్నారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీ–అమరావతి కలసి ప్రగతిని పరుగులు తీయిస్తున్నాయని తెలిపారు. 13,429 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, రాయలసీమలో కొత్త ఉద్యోగ అవకాశాలకు దారితీశారు. ఈ సభలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రధాని మోదీని ప్రశంసిస్తూ “మోదీ సంస్కరణలు దేశానికే గేమ్ చేంజర్లు” అన్నారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి డబుల్ ఇంజన్ ప్రభుత్వంగా…

Read Full News