రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై ఆగ్రహం.. తెలంగాణలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉందంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత ఎనిమిది నెలలుగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, కమిటెడ్ ఎక్స్‌పెండిచర్, పెండింగ్ బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని పలువురు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సాధారణంగా ఉద్యోగి రిటైర్ అయ్యే నెల రోజుల ముందే అన్ని బకాయిలు సిద్ధం చేసి, రిటైర్మెంట్ అనంతరం చెల్లించాల్సి ఉంటుందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇటీవల రిటైర్డ్ ఆర్ఎస్ఐ భిక్షపతి మరణం ఈ…

Read Full News

పెన్షనర్లను చంపకండి… బతకనీయండి”: 20 నెలలుగా 20 వేల కోట్లు బకాయి – పెన్షన్ జేఏసి ఆగ్రహం

తెలంగాణలో పెన్షనర్ల సమస్యలు తీవ్రమైన దశకు చేరుకున్నాయి. ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా పెన్షన్ జేఏసి ఆగ్రహం వ్యక్తం చేసింది. 20 నెలలుగా సుమారు ₹20,000 కోట్లు బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పెన్షనర్ల జేఏసి చైర్మన్ కే. లక్ష్మయ్య తీవ్రంగా విమర్శించారు. 🔹 “సీఎం గారు… మమ్మల్ని చంపకండి, బతకనీయండి” ఇందిరా పార్కులో జరిగిన పెన్షనర్ల మహాధరణలో మాట్లాడిన కే. లక్ష్మయ్య అన్నారు: “ఏడాదిన్నర దాటినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.మేము దాచుకున్న డబ్బులే…

Read Full News