చేయూత పెన్షన్లలో భారీ అక్రమాలు బట్టబయలు.. మరణించిన వారి పేర్లపైనా కొనసాగిన పెన్షన్లు!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పెన్షన్ పథకంలో భారీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. పథకాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన లైవ్ ఆథెంటికేషన్ ప్రక్రియలో వేలాది మంది అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తించారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, బ్యాంకు ఖాతాల ద్వారా పెన్షన్లు పొందుతున్న 19.4 లక్షల మందికి పైగా లబ్ధిదారుల్లో ఇప్పటివరకు 15.93 లక్షల మంది లైవ్ ఆథెంటికేషన్ పూర్తి చేశారు. అంటే మొత్తం లబ్ధిదారుల్లో దాదాపు 83.88 శాతం…

Read More