భగీరథ్ బెయిల్‌పై నేడు హైకోర్టు తీర్పు.. ఉత్కంఠగా మారిన పోక్సో కేసు

కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar కుమారుడు Sai Bhageerath పై నమోదైన పోక్సో కేసు తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో గురువారం సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులపై తన నిర్ణయాన్ని నేటికి వాయిదా వేసింది. శుక్రవారం హైకోర్టు వెలువరించే తీర్పుపైనే ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. కోర్టు…

Read More

“నా కొడుకుకు టైం ఇవ్వలేకపోయా”.. భావోద్వేగానికి లోనైన బండి సంజయ్, ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు భగీరథ్

కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో, ఈ వ్యవహారంపై బండి సంజయ్ తొలిసారి భావోద్వేగంగా స్పందించారు. కరీంనగర్‌లో నిర్వహించిన హిందూ ఏక్త యాత్రలో మాట్లాడుతూ తన కుటుంబం తీవ్ర మానసిక వేదన ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. “ఏ తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడు. నిజాలు కోర్టులో తేలతాయి. తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. చట్టం ముందు అందరూ సమానమే. కోర్టు…

Read More