ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్తు.. రైతులు ఇప్పటికైనా మారాలి: బీజేపీ నేత

ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, రైతులు రసాయన వ్యవసాయం నుంచి సహజ వ్యవసాయం వైపు అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ నేత పిలుపునిచ్చారు. ప్రకృతి వ్యవసాయం వల్ల తక్షణ లాభాలు కనిపించకపోయినా, దీర్ఘకాలంలో రైతుల ఆదాయం పెరగడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే అవకాశం ఉంటుందని అన్నారు. భూములు అధిక రసాయన ఎరువుల వినియోగంతో తమ సహజసిద్ధమైన శక్తిని కోల్పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయానికి మారిన వెంటనే…

Read Full News

పీఎం కిసాన్ పథకంలో అవకతవకలు బహిర్గతం – భార్యాభర్తలకు రెండుసార్లు నిధులు, కేంద్రం 31 లక్షల కేసులు గుర్తింపు

దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి యోజన (PM Kisan Samriddhi Yojana) ప్రారంభించినా, ఇప్పుడు ఆ పథకం పక్కదారి పట్టినట్లు కేంద్ర తనికీల్లో తేలింది. కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ నిర్వహించిన తనికీల్లో 31 లక్షల అనుమానాస్పద కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో 17.87 లక్షల భార్యాభర్తలిద్దరూ ఒకే ఇంటికి చెందినవారే అయినా, ఇద్దరికీ విడిగా పీఎం కిసాన్ నిధులు జమయ్యాయని తేలింది. కుటుంబంలో భార్య గాని భర్త…

Read Full News