అమీన్‌పూర్ హైడ్రా డెమాలిషన్: భూమి వివాదాలు, ఆరోపణలు, ప్రజల ఆగ్రహం

ప్రధాన వార్తల్లోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన అంశాన్ని మాట్లాడుకుందాం — అమీన్‌పూర్‌లోని ఐలాపూర్ ప్రాంతంలో జరిగిన హైడ్రా డెమాలిషన్. కొంతమంది హైడ్రాను విమర్శిస్తున్నారు, కానీ నిజాలు తెలుసుకుని మాట్లాడటం చాలా ముఖ్యం. ఈ సమస్య కొత్తది కాదు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కూడా ఇదే ఐలాపూర్ తాండాలో డెమాలిషన్లు జరిగాయి. ఆ సమయంలో కోర్టు స్టే ఉన్నప్పటికీ భారీ పోలీసు బలగాలతో డెమాలిషన్ చేశారు. కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం భూములను ఖాళీ చేయించారని,…

Read Full News

జీవో 59 ముసుగులో 50 వేల కోట్ల భూముల దోపిడీ?అర్ధరాత్రి కన్వేయన్స్ డీడ్లు, అనుమానాల నడుమ కొత్త POB లిస్ట్

బిఆర్ఎస్ హయాంలో జీవో నెంబర్ 59 పేరుతో అర్ధరాత్రి భూముల బదలాయింపులు జరిగాయన్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. నాలుగు నెలల వ్యవధిలోనే దాదాపు 50 వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీవో 59 కింద జరిగిన రెగ్యులరైజేషన్ ప్రక్రియలో దరఖాస్తులకు జత చేసిన పత్రాలను సరిగా పరిశీలించకుండానే, ఒక్కొక్కరికి వేల గజాల నుంచి ఎకరాల కొద్దీ భూములను కట్టబెట్టినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి…

Read Full News

ఎలక్టోరల్ బాండ్స్ వెనుక బ్లాక్‌మేయిల్ రాజకీయాలా? వ్యాపారవేత్తలు–రాజకీయ నాయకుల నెక్సస్‌పై తీవ్ర విమర్శలు

ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారం దేశ రాజకీయాల్లో పెను దుమారంగా మారుతోంది. బ్లాక్‌మేయిల్ చేసి ఎలక్టోరల్ బాండ్స్ వసూలు చేశారా? అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు ద్వారా కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ఎలా వచ్చాయి? ఆయన నిజంగా నీతిమంతుడా, లేక పెద్ద స్థాయి అవినీతి వ్యవస్థలో భాగమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలక్టోరల్ బాండ్స్ లేని పార్టీ ఏదైనా ఉందా? అని ప్రశ్నిస్తే సమాధానం స్పష్టంగా “లేదు”…

Read Full News

ఓటుకు సుక్క–ముక్క, రూ.1000–2000… అసెంబ్లీలా సాగుతున్న సర్పంచ్ ఎన్నికలు: అభ్యర్థుల గిఫ్టుల పోటీకి గ్రామాలు హాట్‌స్పాట్

తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. “ఓటుకు సుక్క–ముక్క… రూ.1000–2000” అనే మాట గ్రామాల్లో ఓపెన్‌గా వినిపిస్తోంది. ఏ ఎన్నిక వచ్చినా, ఉపఎన్నికైనా, సర్పంచ్ ఎన్నికైనా… డబ్బు, మద్యం, మాంసం ఇప్పుడు సాధారణమైపోయింది. రాజకీయ నాయకులు కూడా దీన్ని అలవాటు చేసుకుని పూర్తిగా ఓన్ చేసుకున్నట్లే కనిపిస్తున్నారు. ▪️ రూ.1000 నుంచి రూ.2000 వరకు ఓపెన్ రేట్లు ఎన్నికల ముందు రోజు గ్రామాల్లో ప్రలోభాల హడావుడి పీక్‌కు చేరింది. అని ఓపెన్‌గా పంపుతున్నట్లు గ్రామాల్లో…

Read Full News

ఇండస్ట్రీల పేరిట భూముల దోపిడీ: పారిశ్రామిక వాడలు వాణిజ్య కేంద్రాలుగా మారిన చరిత్ర

తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి పేరుతో కేటాయించిన భూములు ఇప్పుడు వాణిజ్య కేంద్రాలుగా మారి భారీ దందాకు అడ్డా అవుతున్నాయి. గత 10 ఏళ్లుగా పారిశ్రామిక వాడల్లో జరుగుతున్న అక్రమాలపై అధికారులు కన్నుగప్పి ఉండగా, కొందరు రాజకీయ నాయకులు మరియు పరిశ్రమల పేరుతో భూములు పొందిన వాళ్లు పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నారు. పారిశ్రామిక పెట్టుబడుల కోసం కేటాయించిన భూముల్లో గోడౌన్‌లు, కార్ షోరూమ్‌లు, ఫంక్షన్ హాళ్లు, లగ్జరీ బిజినెస్ సంస్థలు నిర్మించడమే కాకుండా, విద్యా రంగంలో Johnson…

Read Full News

సర్పంచ్ ఎన్నికల్లో వాగ్దానాల హరిత హోరు: ఒక్కో గ్రామంలో కోట్ల విలువైన హామీలు!

తెలంగాణలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో హామీల హోరు పెరిగిపోతోంది.ఇప్పటికే పలుచోట్ల అభ్యర్థులు బాండ్ పేపర్ మీదే హామీలు రాస్తుండగా, ఓట్లు పొందడానికే కోట్ల రూపాయల విలువ గల వాగ్దానాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని రాజకీయ వర్గాల అంచనా. “ఇంటింటికి ₹5 లక్షల బీమా, ఆడపిల్ల పుడితే ₹5000, ఇల్లు కట్టుకునే వారికి ₹21,000…” — ఇవన్నీ సాధారణ రాజకీయ వాగ్దానాలు కాదు, గ్రామస్థాయిలో జరుగుతున్న ప్రచార మాటలు…

Read Full News

బీసీ రిజర్వేషన్‌ వివాదం, మెస్సీ బ్రాండ్ అంబాసిడర్ చర్చ: తెలంగాణ రాజకీయాల్లో వేడి

ప్రస్తుతం మా స్టూడియోలో బక్క జర్సన్ గారు ఉన్నారు.తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, బీసీ రిజర్వేషన్లపై వివాదం, సర్పంచ్ ఎన్నికలు, పార్లమెంట్ శీతాకాల సమావేశాల వరకు అనేక అంశాలపై మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం. బీసీ రిజర్వేషన్ పై అసంతృప్తి తెలంగాణలో ప్రస్తుతం 42% బీసీ రిజర్వేషన్ల విషయంపై పెద్ద వివాదమే నెలకొంది.బీసీ సంఘాలు ప్రభుత్వం తప్పుడు హామీలు ఇస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బక్క జర్సన్ వ్యాఖ్యల్లో ముఖ్యాంశాలు: జర్సన్ గారి మాటల్లో:

Read Full News

సర్పంచ్ పదవి వేలం: గ్రామ అభివృద్ధా? లేక పదవి వ్యాపారం?

తెలంగాణ గ్రామపంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు, కొన్ని గ్రామాల్లో సర్పంచ్ పదవి కోసం పోటీ కాకుండా వేలంపాటలు కొనసాగుతున్న దృశ్యం కనిపిస్తోంది. అభివృద్ధి పేరుతో, ఏకగ్రీవం పేరుతో, అభ్యర్థులు లక్షల రూపాయలు ఆఫర్లు ఇస్తూ పదవిని కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. కొన్ని చోట్ల ఇది ఆశాజనకంగా వినిపించినా — వాస్తవానికి ఇది ప్రజాస్వామ్యం కంటే వ్యాపార మైండ్సెట్‌తో రాజకీయాలు కొనసాగుతున్న సంకేతం. 💰 పదవికి ధర: ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్లదే సింహాసనం? గద్వాల, వికారాబాద్, సిద్దిపేట, ఖమ్మం…

Read Full News

అమీన్‌పూర్ ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రిపోర్ట్ చేసిన జర్నలిస్టుపై దాడి – పట్టణచేరులో కలకలం

పటాన్‌చేరు / అమీన్‌పూర్:తెలంగాణలో మీడియా స్వేచ్ఛపై మరోసారి నీడ పడేలా ఘటన చోటుచేసుకుంది. అమీన్‌పూర్ ప్రాంతంలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ధైర్యంగా రిపోర్ట్ చేసిన సీనియర్ జర్నలిస్టు విత్తల్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. తహసీల్దార్ నేతృత్వంలో జరిగిన అధికార పరిశీలనలో 30 గుంటల ప్రభుత్వ భూమిని (నర్సరీ, పార్క్ కోసం కేటాయించిన భూమి) ఆక్రమించినట్లు రిపోర్ట్ రావడంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి 3 గంటల సమయంలో సుమారు 15మంది ముసుగులు…

Read Full News

నిరుద్యోగుల వాయిస్‌ను అణచలేరు – యువనాయకుడు వినయ్ విప్లవ్ ఆవేశం

జూబ్లీహిల్స్ నుంచి స్వతంత్రంగా బరిలో వినయ్ విప్లవ్ – నిరుద్యోగ యువతకు కొత్త స్వరం రాజకీయ నేపథ్యం: నామినేషన్ రద్దు: ప్రభుత్వంపై విమర్శలు:

Read Full News