జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై రంగంలోకి కెసిఆర్ – కేటీఆర్, హరీష్ రావుతో కీలక బేటీ

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి ఎర్రవల్లి ఫార్మ్ హౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వ్యూహరచన, రోడ్ షోలు, ప్రచార కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం. సిట్టింగ్ సీటును కాపాడుకోవడమే లక్ష్యంగా బిఆర్ఎస్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నామినేషన్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో, పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా ప్రచారంపై దృష్టి పెట్టాలని మంత్రులకు దిశానిర్దేశం…

Read Full News

తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై రాజకీయం వేడెక్కింది – హేమ జిల్లోజి గారు స్పందన

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన చర్చాంశంగా నిలుస్తున్నది బీసీ వర్గాల రిజర్వేషన్ల విషయం. రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే నిర్ణయం చుట్టూ తీవ్ర రాజకీయ వేడి నెలకొంది. హైకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్న వేళ, సుప్రీం కోర్టు మార్గదర్శకాలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఓకే టీవీకి ఆమాద్మీ పార్టీ మహిళా నాయకురాలు హేమ జిల్లోజి గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు….

Read Full News

జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్‌: బిఆర్ఎస్‌కు సానుభూతి వర్కవుట్ అవుతుందా? కాంగ్రెస్ వ్యూహాత్మక ప్రణాళికతో గట్టి పోటీ

జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న బై ఎలక్షన్‌ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం చెందడంతో ఈ బై ఎలక్షన్ అవసరమైంది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో సానుభూతి తరంగం అధికార పార్టీకి మద్దతు ఇస్తుందనే అభిప్రాయం ఉంటుంది. అయితే ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల కంటోన్మెంట్ బై ఎలక్షన్‌లో సానుభూతి ఫ్యాక్టర్ బిఆర్ఎస్‌కు వర్కవుట్ కాలేదనే వాస్తవం ఇక్కడ కూడా పునరావృతం కావచ్చని…

Read Full News