తెలంగాణలో ఆటోలకు గుడ్ న్యూస్.. ఈవీగా మార్చుకుంటే రూ.1.50 లక్షల వరకు సాయం

హైదరాబాద్: నగరంలో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఆటో డ్రైవర్లపై పెరుగుతున్న ఇంధన భారాన్ని తగ్గించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం–2026ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద అర్హత కలిగిన ఆటోలకు గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహం అందించనున్నారు. పాత ఆటోలను ఈవీలుగా మార్చుకునే అవకాశం ఈ పథకంలో…

Read Full News

పటంచేరు నూతన ప్రభుత్వ దవాఖానకు డాక్టర్ అల్లాని కిషన్ రావు పేరు పెట్టాలన్న డిమాండ్ వేడెక్కింది

ఔషధ, రసాయన పరిశ్రమల కేంద్రంగా పేరుగాంచిన పటంచేరు, ఒకప్పుడు తీవ్రమైన కాలుష్యం, నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడిన ప్రాంతం. అదే పరిస్థితిని మారుస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం తన జీవితం అంకితం చేసిన దివంగత డాక్టర్ అల్లాని కిషన్ రావు పేరు మరోసారి ప్రజలు, నాయకులు, మేధావులు గుర్తు చేసుకుంటున్నారు. పటంచేరు లో నిర్మాణం పూర్తయిన 300 కోట్ల రూపాయల నూతన సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ హాస్పిటల్‌కు ఆయన పేరు పెట్టాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున…

Read Full News