కూకట్‌పల్లిలో ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు అగ్ని ప్రమాదం – ప్రయాణికులు సురక్షితం, భద్రతపై ప్రశ్నలు

Kukatpally ప్రాంతంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కేబిహెచ్పీ నుంచి ఎస్సార్ నగర్ వైపు వెళ్తున్న బస్సులో మెట్రో పిల్లర్ నంబర్ 734 వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు. సమాచారం ప్రకారం, ఏపీ లోని పాలకొలుకు బయలుదేరిన “శ్రీ దుర్గా మల్లీశ్వరి ట్రావెల్స్” బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అప్పటికి బస్సులో సుమారు 18 మంది ప్రయాణికులు ఉండగా, సిబ్బంది అప్రమత్తంగా…

Read Full News

సంక్రాంతి వేళ బస్ చార్జీల మోత..! నాలుగు నుంచి ఐదు రెట్లు పెంచిన ప్రైవేట్ ట్రావెల్స్

సంక్రాంతి వేళ బస్ చార్జీల మోత.. సామాన్యుడికి పండగ ప్రయాణం భారంగా మారిందా? సంక్రాంతి పండగ వచ్చిందంటే సొంత ఊళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ ఈసారి ఆ ఆనందాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు పూర్తిగా మింగేశాయన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. పండగ సీజన్‌ను అవకాశంగా మార్చుకున్న ప్రైవేట్ ట్రావెల్స్.. బస్ టికెట్ చార్జీలను మూడు, నాలుగు రెట్లు కాదు.. కొన్ని రూట్లలో ఐదు రెట్లు వరకు పెంచేశాయి….

Read Full News