ఆస్తి రాసిచ్చిన తండ్రిని ఇంటి నుంచి గెంటేసిన కూతుర్లు – మారేడిపల్లిలో అమానుష ఘటన

సికింద్రాబాద్లోని మారేడిపల్లిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తిని కూతుర్ల పేరుమీద రాసిచ్చిన తండ్రిని చివరకు ఇంటి నుంచి గెంటేసిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. మారేడిపల్లి సెకండ్ లక్ష్మీనగర్ బస్తీకి చెందిన మహంకాళి రాజలింగం అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి తన జీవితకాల సంపాదన మొత్తాన్ని ఇద్దరు కుమార్తెలకు రాసిచ్చాడు. వృద్ధాప్యంలో తనను చూసుకుంటారనే నమ్మకంతో ఆస్తి మొత్తం వారికే బదిలీ చేశాడని చెబుతున్నారు. అయితే ఆస్తి తమ…

Read Full News