రేవంత రెడ్డిపై ప్రజల అసహనం ఉప్పొంగింది — అభివృద్ధి ఎక్కడ? ప్రశ్నలు గాల్లో

ప్రభుత్వం ఉదయం లేవగానే మొదట చేసే పని ఏంటంటే… కేసీఆర్‌ గారిని తిట్టడం!అదే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో చెలరేగుతున్న అసహనం. ప్రజల మాటల్లో —“ఒక మంచి పని చెప్పండి… ఒక్కటి!” పెన్షన్ పెంచుతానన్నావు — ఇచ్చావా?రైతు బంధు పెంచుతానన్నావు — పెంచావా?రైతు బీమా నడుస్తుందా?దళిత బంధు? పోయింది.కిట్లు? మూతపడిపోయాయి.ఒక్క కొత్త రోడ్డు కూడా సాంక్షన్ ఇవ్వలేదురా!” ఇలా గ్రామాల్లో, బస్తీల్లో, రైతు కూలీల్లో అసహనం రోజు రోజుకి పెరుగుతోంది. ఫుట్బాల్ సమరం: మెస్సీ…

Read Full News

ఉద్యమకారుల హక్కులు ఎక్కడ? – ఆరు గ్యారంటీలపై ప్రజలు ప్రశ్నలు”

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై ఇప్పుడు ప్రజలు గట్టిగా ప్రశ్నిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా, ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. “ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తాం” అన్న హామీ ఇంతవరకూ అమలు కాలేదని ఆగ్రహ స్వరాలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఉద్యమంలో రక్తం, చెమట చిందించిన ప్రజలు… ఇప్పుడు తమ హక్కుల కోసం మళ్ళీ రోడ్ల మీదికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?…

Read Full News

42% రిజర్వేషన్ హామీ తప్పించిన రేవంత్‌పై బీసీల ఆగ్రహం: బీసీ యువకుడి ఆత్మహత్యతో ఉద్రిక్తత”

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి రాజకీయం వేడెక్కిస్తోంది. 42 శాతం రిజర్వేషన్ హామీ అమలు కాలేదన్న ఆవేదనతో బీసీ కులానికి చెందిన ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రెండు సంవత్సరాల నుంచి 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, ఇప్పటి వరకు అమలు చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉద్యమ నాయకులు తీవ్రంగా మండిపడుతూ, సీఎం రేవంత్ రెడ్డి వాగ్దానాలను ప్రశ్నించారు. “ఒక బీసీ బిడ్డ…

Read Full News

బీసీ హక్కుల కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం… నేతలపై తీవ్ర ఆగ్రహం

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న యువతలో ఆవేదన రోజురోజుకు పెరుగుతోంది. బీసీలకు అన్యాయం జరిగిందన్న ఆవేదనతో సాయి ఈశ్వర్ అనే యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. సాయికి ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నప్పటికీ, బీసీల హక్కుల కోసం తాను ప్రాణం అర్పించడానికి సిద్ధమయ్యాడనడం అతని బాధ ఎంత లోతుగా ఉందో చూపిస్తోంది. ఆత్మహత్యా యత్న సమయంలో సాయి “జై బీసీ… కాంగ్రెస్ మోసం చేసింది… న్యాయం కావాలి” అంటూ…

Read Full News

రేవంత్ రెడ్డి స్టేట్మెంట్స్‌పై ఆగ్రహం: ప్రజల హామీలను నెరవేర్చడంలో వైఫల్యమా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు, రాజకీయ వర్గాల్లోనే కాక ప్రజల్లో కూడా తీవ్ర ఆగ్రహం రేపుతున్నాయి. ముఖ్యంగా ఆయన వాఖ్యాలలో వచ్చిన “కోపం వస్తే కొడతాం” అనే తీరును చాలామంది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చూస్తున్నారు. ఇక మరింత ముఖ్యమైనది—ప్రజలు చెబుతున్న ప్రశ్న: “నవ్వుతూ మాట్లాడే ముఖ్యమంత్రి కావాలా? లేక బాధ్యతతో నడుచుకునే నాయకుడా?” 🔹 పూర్తికాని హామీలు – ప్రజల్లో నిరాశ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల జాబితా ఇప్పుడు…

Read Full News

మాటలు కాదు… పని చేయండి” — రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల కోపం అగ్ని

తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే తీరు, ఆగ్రహపూరిత వ్యాఖ్యలు, ఇంకా నెరవేర్చని ఎన్నికల హామీలు ప్రజల్లో అసహనాన్ని పెంచుతున్నాయి. సోషల్ మీడియా, ప్రజా వేదికలు, మీడియా డిబేట్ లలో ఒకే ప్రశ్న వినిపిస్తోంది: ఎలక్ట్రిక్ స్కూటర్లు లేవు పంట కొనుగోలు నిలిచిపోయింది ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ ప్రజల మాటల్లో:

Read Full News

ప్రజల సమస్యలు పక్కనపెట్టి అధికార వేడుకల పండుగ?” – రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు

తెలంగాణలో ప్రస్తుతం ప్రభుత్వ ధోరణిపై ప్రజల్లో అసంతృప్తి, విమర్శలు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు ప్రజా భవనాలు, ప్రభుత్వ వనరులను వ్యక్తిగత ఫంక్షన్ల కోసం ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు సోషల్ మీడియా, ప్రజా వేదికలలో పెద్ద చర్చగా మారాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి నిశ్చితార్థ వేడుక ప్రజాభవన్‌లో నిర్వహించడంతో విమర్శలు మరింత పెరిగాయి. “ఇది ప్రజా భవనమా లేక కుటుంబ వేడుకలకు ప్రైవేట్ హాల్‌నా?” అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సాధారణ…

Read Full News

“మా ఆడబిడ్డల పెళ్లిళ్లు ఎవరు చేస్తారు? మా తులం బంగారం ఎక్కడ?”

“తులం బంగారం” హామీ ఎక్కడ? ప్రజల ప్రశ్నలు మళ్లీ మళ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణలో ప్రతి పేద అమ్మాయి వివాహానికి తులం బంగారం ఇస్తాం అని భారీగా ప్రచారం చేసిన విషయం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు — “మా ఆడబిడ్డల పెళ్లిళ్లు ఎవరు చేస్తారు? మా తులం బంగారం ఎక్కడ?” ఇదే సమయంలో: ఇలా జరుగుతుంటే, సామాన్య ప్రజలలో అసంతృప్తి పెరుగుతోంది. “మా బంగారం మాటలు మాత్రమేనా? లేక అభివృద్ధి వాగ్దానం ఇంకో…

Read Full News