హైదరాబాద్ అభివృద్ధి కోసం సమన్వయం అవసరం: సభలో మేయర్‌కి ఎమ్మెల్యే కీలక సూచనలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో మా గౌరవ శాసన సభ్యులు మాట్లాడిన ప్రసంగంలో నగర అభివృద్ధి, పౌర సమస్యలు మరియు ప్రజా సేవలపై పలు కీలక అంశాలు ప్రస్తావించబడ్డాయి. ముందుగా రాష్ట్ర ఎన్నికల సమయంలో వందేమాతరం గీతం తర్వాత జయ జయ తెలంగాణ పాడటం ఒక గౌరవమని, ఇది తెలంగాణ గర్వం, భావజాలాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. సభలో అన్ని పార్టీల నాయకులు, కార్పొరేటర్లు, ఎంపీలు, ఎంఎల్సీలకు కృతజ్ఞతలు తెలుపుతూ, రాజకీయ భేదాభిప్రాయాలు పక్కన పెట్టి గౌరవం,…

Read Full News

హైదరాబాద్ అభివృద్ధి కోసం సమన్వయం అవసరం: సభలో మేయర్‌కి ఎమ్మెల్యే కీలక సూచనలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో మా గౌరవ శాసన సభ్యులు మాట్లాడిన ప్రసంగంలో నగర అభివృద్ధి, పౌర సమస్యలు మరియు ప్రజా సేవలపై పలు కీలక అంశాలు ప్రస్తావించబడ్డాయి. ముందుగా రాష్ట్ర ఎన్నికల సమయంలో వందేమాతరం గీతం తర్వాత జయ జయ తెలంగాణ పాడటం ఒక గౌరవమని, ఇది తెలంగాణ గర్వం, భావజాలాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. సభలో అన్ని పార్టీల నాయకులు, కార్పొరేటర్లు, ఎంపీలు, ఎంఎల్సీలకు కృతజ్ఞతలు తెలుపుతూ, రాజకీయ భేదాభిప్రాయాలు పక్కన పెట్టి గౌరవం,…

Read Full News

తెలంగాణలో పెరుగుతున్న కష్టాలు: ప్రజలు గోషపడుతుంటే, నేతలు కోతలు — అవినీతి, అవ్యవస్థపై ఘాటు విమర్శలు

తెలంగాణలో ప్రతి తరగతి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. శ్రమజీవులు, కార్మికులు, మేస్త్రీలు, ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రిషియన్లు, ఆటో–క్యాబ్ డ్రైవర్లు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు— ఎవరి బతుకులోనూ స్థిరత్వం కనిపించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూలీలకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమయానికి వేతనాలు రాకపోవడం పెద్ద భారంగా మారింది. వ్యవసాయ రంగం పూర్తిగా నష్టాల్లో మునిగిపోగా, వరి–పత్తి కొనుగోలు సమస్యతో రైతులు తీవ్ర గోషలో ఉన్నారు. వరి తడిసిందని కొనకుండా, పత్తి కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు…

Read Full News

బీఆర్ఎస్‌ లో లోటుపాట్లపై కార్యకర్తల ఆవేదన: ప్రజల కోసం నిలబడే సమయం వచ్చిందని వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పరిస్థితి, నాయకత్వ ధోరణిపై ఇటీవల తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో, కార్యకర్తల ఆవేదన మరింత వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా పార్టీ లోపాల వల్ల ప్రజల్లో నమ్మకం తగ్గి పోతున్నదనే అభిప్రాయం స్పష్టంగా వినిపిస్తోంది. కార్యకర్తలు స్పష్టం చేస్తూ—హరీష్ రావు, కేటీఆర్ వంటి నాయకులు కొంతమంది చేయి దాటిన నేతలను కాపాడేందుకు ముందుకు రావడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు నేలమీద కష్టాలు పడుతున్న సమయంలో, నాయకులను కాపాడటానికి కాదు,…

Read Full News

కవిత ‘జనం బాట’తో తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఊపు: ప్రజల పక్షాన తెలంగాణ జాగృతి ధ్వనీ

తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తెలంగాణ జాగృతి నేత కల్వకుంట్ల కవిత చేపట్టిన ‘జనం బాట’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రజల సమస్యల్ని నేరుగా తెలుసుకుని, సమాజంలోని వివిధ వర్గాలు — యువత, మహిళలు, కూలీలు, రైతులు — ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే ఈ యాత్ర లక్ష్యమని జాగృతి ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. కవిత చేపట్టిన ఈ పథకం ప్రజానికం నుంచే రూపొందిందని, ఇది ఎన్నికల రాజకీయాల కోసం కాదని ఆయన స్పష్టం…

Read Full News

జూబ్లీహిల్స్ ప్రజాభిప్రాయం: ప్రభుత్వ మార్పు తర్వాత మార్పులు కనిపించలేదు – ఓటర్లలో అయోమయం

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్‌నగర్, బోరబండ, మోతీనగర్ ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే క్రమంలో ఈ ఫీల్డ్ రిపోర్ట్. దాదాపు 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పాలన కొనసాగగా, రెండు సంవత్సరాల క్రితం ప్రజలు ప్రభుత్వ మార్పు కోసం కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయినా కూడా బస్తీల్లో ప్రత్యేకమైన మార్పులు కనిపించడం లేదని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ప్రజల అభిప్రాయం ప్రకారం మౌలిక సదుపాయాల విషయంలో పెద్ద మార్పులు లేవని,…

Read Full News

కంటోన్మెంట్ లో ప్రజల గోడు: డ్రైనేజ్, మౌలిక సదుపాయాల లోపం పై ఆగ్రహం

కంటోన్మెంట్ ఉప ఎన్నికల వేళ ప్రజల సమస్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. “ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు కనిపిస్తారు, తరువాత మాత్రం ఎవరూ పట్టించుకోరు” అంటూ స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గల్లీల్లో నీటి పెంగులు, డ్రైనేజ్ సమస్యలు, దోమల ప్రబలంతో ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయని, పలు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వచ్చిన ప్రతిసారి ఇళ్లలో నీరు చేరి పిల్లలు, పెద్దలు రోగాలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు….

Read Full News

తెలంగాణలో వరదలు–పెద్దమనసు మాటలు vs ప్రభుత్వ నిర్లక్ష్యం: ప్రజల కేకలు ఎవరికి వినిపించాయి?

తెలంగాణలో వర్షాలు పడితే ప్రజల పరిస్థితి ఏమవుతోంది? ప్రభుత్వ బాధ్యత ఎక్కడ కనిపిస్తోంది? ఖమ్మం, మధిర, సూర్యాపేట, కొనిజర్ల మండలం, నెమ్మవాగు వంటి ప్రాంతాల్లో వరదలు తీవ్రమవుతుండగా, సాధారణ ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. కానీ ప్రభుత్వం చర్యలు మాత్రం గాలిలో కలిసిపోతున్నాయి. కొనిజర్ల మండలంలో నెమ్మవాగు వర్షంతో పొంగిపొర్లి ఓ డిసి‌ఎం డ్రైవర్ వరదలో కొట్టుకుపోయాడు. అక్కడ పోలీస్‌లు బారికేడ్‌లు పెట్టి ప్రజలకు హెచ్చరికలు ఇవ్వాల్సిన సమయంలో, ఎక్కడా వైద్య-పోలీస్-రెవెన్యూ యంత్రాంగం కనపడలేదు. స్థానిక ప్రజలే…

Read Full News

షేక్‌పేట్ ప్రజల ఆవేదన – 15 ఏళ్లుగా పరిష్కారం లేని డ్రైనేజ్ సమస్యపై ఫిర్యాదులు ఫలించలేదు

హైదరాబాద్ నగరంలోని షేక్‌పేట్ ప్రాంత ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి, మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసినా పరిష్కారం దొరకలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు చెబుతున్న ప్రకారం, వర్షం వచ్చినప్పుడల్లా నీరు ఇళ్లలోకి ప్రవేశించి జీవనాన్ని దెబ్బతీస్తోంది. డ్రైనేజ్ నీరు వీధులంతా వ్యాపించి దోమలు, రోగాలు విస్తరిస్తున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రజలు చెబుతున్న దాని ప్రకారం, “మేము చిన్నప్పటి నుంచే ఇక్కడే ఉంటున్నాం. ముప్పై సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం…

Read Full News