ఐదేళ్ల విజయ ప్రస్థానం పూర్తి చేసుకున్న ఓకే టీవీ.. నిజం కోసం అక్షర యుద్ధం కొనసాగిస్తాం

ఐదేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఓకే టీవీ తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. “నిజం కోసం ఓకే టీవీ.. జనం కోసం ఓకే టీవీ” అనే నినాదంతో ప్రారంభమైన ఈ మీడియా సంస్థ ప్రజల పక్షాన నిలబడి, అన్యాయాలపై అక్షర యుద్ధం చేస్తూ ముందుకు సాగుతోంది. రాజ్యాంగ విలువలను దైవంగా, ప్రజాహితాన్ని పరమ లక్ష్యంగా భావిస్తూ ఓకే టీవీ తన జర్నలిజం ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ప్రజా హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య బలోపేతం, సామాన్యుల సమస్యలకు వేదిక…

Read Full News

రైతుల గురించి మాట్లాడితే సస్పెండ్?.. ఆర్టీసీ డ్రైవర్ అశోక్ వ్యవహారం పై దుమారం

తెలంగాణలో ఓ ఆర్టీసీ డ్రైవర్ వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. రైతుల సమస్యల గురించి మాట్లాడినందుకే తనపై చర్యలు తీసుకున్నారని జగిత్యాలకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్ ఆరోపించడంతో రాజకీయంగా కూడా ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నాయకులు ధర్నా…

Read Full News

“నిజం కోసం.. జనం కోసం”.. ఓకే టీవీ ఐదేళ్ల ప్రస్థాన గీతం వైరల్

నిజం కోసం.. జనం కోసం” అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఓకే టీవీ తన ఐదేళ్ల ప్రస్థానాన్ని ప్రతిబింబించే ప్రత్యేక గీతాన్ని విడుదల చేసింది. ప్రస్తుతం ఈ గీతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజల సమస్యలను ప్రశ్నించే వేదికగా, అన్యాయంపై అక్షర యుద్ధం చేసే మీడియా సంస్థగా తమ ప్రయాణాన్ని ఈ గీతంలో ప్రతిబింబించారు. “ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక ఓకే టీవీ”, “శ్రవ్య స్వరం.. సమరభా స్వరం” వంటి పదాలతో రూపొందిన ఈ గీతం…

Read Full News

తెలంగాణ ఆత్మగౌరవం కోసం మళ్లీ మంటలెత్తుతున్న పోరాట స్వరం

ప్రజల ఆకలి, ఆవేదన, ఆత్మగౌరవం, త్యాగాల మీద నిర్మితమైన ఉద్యమాలు ఎప్పటికీ చరిత్రలో చెరిగిపోవు. అదే ఆవేదన మళ్లీ గళం విప్పుతోంది. ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత సాధించిన రాష్ట్రం ప్రజల ఆశయాలను నెరవేర్చిందా అనే ప్రశ్న మళ్లీ బలంగా వినిపిస్తోంది. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటం కేవలం భౌగోళిక విభజన కోసం కాదు. అది భూమి కోసం, భుక్తి కోసం, సమానత్వం కోసం, ఆత్మగౌరవం కోసం జరిగిన ఉద్యమం. కానీ నేటి పరిస్థితుల్లో ప్రజలు…

Read Full News

తెలంగాణ ఆత్మగౌరవం కోసం మళ్లీ మంటలెత్తుతున్న పోరాట స్వరం

ప్రజల ఆకలి, ఆవేదన, ఆత్మగౌరవం, త్యాగాల మీద నిర్మితమైన ఉద్యమాలు ఎప్పటికీ చరిత్రలో చెరిగిపోవు. అదే ఆవేదన మళ్లీ గళం విప్పుతోంది. ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత సాధించిన రాష్ట్రం ప్రజల ఆశయాలను నెరవేర్చిందా అనే ప్రశ్న మళ్లీ బలంగా వినిపిస్తోంది. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటం కేవలం భౌగోళిక విభజన కోసం కాదు. అది భూమి కోసం, భుక్తి కోసం, సమానత్వం కోసం, ఆత్మగౌరవం కోసం జరిగిన ఉద్యమం. కానీ నేటి పరిస్థితుల్లో ప్రజలు…

Read Full News

అఖండా 2 టికెట్ రేట్లు పెంపు… ప్రభుత్వం ప్రజానికాన్ని సినిమాల నుంచి దూరం చేస్తుందా?

ఇప్పుడే చూశాం — అఖండా 2 కి టికెట్ రేట్లు ప్రభుత్వం అధికారికంగా పెంచింది. సరే… ఒక ప్రశ్న. ఇలాంటి నిర్ణయాల వల్లే కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్లు పుడుతున్నారు? మీరు కోట్ల కాట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తే, ఆ ఖర్చు మొత్తాన్ని ప్రజలపై భారం వేయడం న్యాయమా? సినిమా తీసేది మీ ప్యాషన్‌, బిజినెస్‌.సినిమా చూసేది ప్రజలు.కానీ రేట్లు పెంచే ప్రతి నిర్ణయంతో — సినిమా కళ ప్రజల నుంచి దూరం…

Read Full News

నీట్–పీజీ కౌన్సిలింగ్ నిలిచిపోయి విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితంలో… వ్యవస్థ వైఫల్యమా?

నీట్ పీజీ కౌన్సిలింగ్ ప్రక్రియ కోర్ట్ కేసుల అడ్డంకులతో ముందుకు సాగకపోవడంతో వేలాది మంది వైద్య విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కౌన్సిలింగ్ ఆలస్యంతో విద్యార్థులు మెరుగైన సీట్లు కోల్పోతున్నామని వాపోతున్నారు. రెండు రోజులయ్యింది…కౌన్సిలింగ్ ప్రారంభం కావాల్సింది, కానీ ఇప్పటికీ స్టేట్ కోటా కౌన్సిలింగ్ మొదలుకాలేదు. కారణం ఏమిటి? కాలోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు కోర్ట్ కేసుల పేరుతో👉 నిర్లక్ష్యంగా,👉 పట్టింపు లేకుండాప్రవర్తిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీంతో తెలంగాణ విద్యార్థులు కేవలం ఆల్ ఇండియా కౌటా (AIQ)…

Read Full News

మాటలు కాదు… పని చేయండి” — రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల కోపం అగ్ని

తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే తీరు, ఆగ్రహపూరిత వ్యాఖ్యలు, ఇంకా నెరవేర్చని ఎన్నికల హామీలు ప్రజల్లో అసహనాన్ని పెంచుతున్నాయి. సోషల్ మీడియా, ప్రజా వేదికలు, మీడియా డిబేట్ లలో ఒకే ప్రశ్న వినిపిస్తోంది: ఎలక్ట్రిక్ స్కూటర్లు లేవు పంట కొనుగోలు నిలిచిపోయింది ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ ప్రజల మాటల్లో:

Read Full News

టీవీలో కాదు… ఓపెన్ ప్లాట్‌ఫామ్‌లోనే ప్రజల గళం: అధికారుల అహంకారానికి ప్రజలే సమాధానం

ప్రజాస్వామ్యం అంటే మాట్లాడే హక్కు.అది ఎవరి అనుమతి మీద ఆధారపడే హక్కు కాదు. కానీ తెలంగాణలో ఓ సంఘటనలో అధికారుల అహంకారం, ప్రజల ఆగ్రహం, మాటల యుద్ధం — ఇవన్నీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించాయి. 🔹 “మీరు ఎవరు? అనుమతి ఎవరు ఇచ్చారు?” — అధికారుల తీరుపై ఆగ్రహం వార్తల ప్రకారం, ప్రభుత్వ పనులు, మరమ్మతులు, నిధుల వినియోగం, మరియు పబ్లిక్ వర్క్స్‌పై ప్రశ్నలు అడిగినందుకు ఒక పౌరుడిపై అధికారులు అహంకార తీరులో స్పందించారు. ఆఫీసర్ మాటలు…

Read Full News