మేడారం జాతర ముందే భక్తజనంతో కిక్కిరిసిన అడవులు.. రాజకీయ వేదికపై వేడెక్కిన వ్యాఖ్యలు

మేడారం వైపు భక్తజనం పోటెత్తింపు – రాజకీయ రంగంలో వేడి వ్యాఖ్యలు మేడారం మహాజాతరకు ఇంకా 12 రోజులు మాత్రమే ఉండగానే భక్తజనం భారీగా తరలివస్తోంది. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు, అనంతరం సమ్మక్క–సారలమ్మ దర్శనానికి క్యూలలో నిలుస్తున్నారు. గట్టమ్మ ఆలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ తీవ్రంగా మారింది. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని కొంతమంది స్థానికులు బకెట్ వేడినీళ్లను రూ.50కి విక్రయించడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా, ఖమ్మంలో జరగనున్న కమ్యూనిస్టు పార్టీ…

Read Full News