ఓటు కోసం అడవుల్లో కిలోమీటర్ల నడక – చెంచు గిరిజనుల ఎదుట పెద్ద సవాలు

పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయాలంటే… నాగర్కర్నూల్ జిల్లాలోని చెంచు గిరిజనాల పరిస్థితి చూస్తే ఓటు హక్కు ఒక హక్కు కాదు, ఒక పరీక్షలా కనిపిస్తోంది. అమరాబాద్, పాదరలింగాల మండలాల పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న దాదాపు 20 చెంచు పెంటల్లో రహదారి సౌకర్యం లేకపోవడంతో, ఓటర్లు కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పల్లెల్లో చిన్న చిన్న రోడ్లు కూడా ఉండగా, ఇక్కడ ఓటు వేయడానికి 5 నుంచి 23 కిలోమీటర్ల వరకు అడవిలో నడవాల్సిందే….

Read Full News