హుజరాబాద్ ఘటనపై స్పష్టీకరణ – ఎవరినీ కించపరచే ఉద్దేశం లేదు, మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు: నేత ప్రకటన

తెలంగాణ ప్రజలకు, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు, అలాగే మైనారిటీ సోదర సోదరీమణులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నానని ఒక రాజకీయ నాయకుడు ప్రకటనలో తెలిపారు. సమ్మక్క జాతర సందర్భంగా తమ స్వగ్రామం వీనవంకలో మొక్కులు చెల్లించుకునేందుకు తాను తన భార్య, బిడ్డతో పాటు దళిత మహిళా సర్పంచ్‌తో కలిసి వెళ్లినట్టు వివరించారు. ఆ సమయంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో, హుజరాబాద్‌లోని పోలీసు అధికారులు వ్యవహరించిన తీరుపై తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని తెలిపారు. ఆ సంఘటనలో ఏర్పడిన…

Read Full News

నల్లమల్ల సాగర్ పేరుతో గోదావరి జలద్రోహమా? ఢిల్లీ మీటింగ్ వెనుక దాగిన కుట్రపై బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు

నల్లమల్ల సాగర్ పేరుతో గోదావరి జలద్రోహమా? ఢిల్లీ మీటింగ్ వెనుక దాగిన అసలు కథ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం, అదే రాష్ట్రానికి ద్రోహం చేస్తోందా? గోదావరి జలాల విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇదే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందుంది. నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ పేరుతో ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి నీళ్లను తరలించే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ప్రెస్ మీట్ తర్వాతే ఢిల్లీకి ఉత్తరం ఈ నెల 30వ తేదీన…

Read Full News

కొండా సురేఖ ఎందుకు ఒంటరిగా మిగిలారు? కాంగ్రెస్ లోపలి రాజకీయాల అసలు కథ

కొండా సురేఖ ఎందుకు ఒంటరిగా మిగిలారు? కాంగ్రెస్ లోపలి రాజకీయాల అసలు కథ కొండా సురేఖ…తెలంగాణ రాజకీయాల్లో ఒక బలమైన పేరు.దశాబ్దాలుగా రాజకీయాల్లో నిలబడ్డ మహిళ.కాంగ్రెస్ హయాంలో కీలక మంత్రి,తర్వాత కేసీఆర్ పాలనలోనూ తనదైన ముద్ర. అలాంటి కొండా సురేఖ గురించిఇప్పుడు ప్రజల్లో వినిపిస్తున్న మాటలుచిన్నవి కావు.సాధారణ విమర్శలు కావు. మంత్రి పదవికి సీఎం అవసరం లేదు” అన్న ధైర్యం కొండా సురేఖ గారి మాటల్లో ఒక ధైర్యం కనిపిస్తుంది. “మాకు ముఖ్యమంత్రి అవసరం లేదు,వరంగల్ ప్రజలు…

Read Full News

విచారణను తప్పు పట్టడం ఎందుకు? ఫోన్ టాపింగ్ వాస్తవాలపై రాజకీయ డ్రామా

విచారణను తప్పు పట్టడం ఎందుకు? ఫోన్ టాపింగ్ వాస్తవం కాదా? తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న విచారణలను తప్పు పట్టడం ఒక కొత్త రాజకీయ ఫ్యాషన్ అయిపోయింది.విచారణ అంటేనే కక్షపూరిత చర్య అని కొందరు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.కానీ అసలు ప్రశ్న ఇది — విచారణ జరుగుతుంటే భయపడాల్సిన అవసరం ఎందుకు వస్తోంది? ఫోన్ టాపింగ్ జరిగిందా? జరిగింది ఇది ఆరోపణ కాదు.ఇది అనుమానం కాదు.ఇది రాజకీయ వ్యాఖ్య కాదు. ఫోన్ టాపింగ్ జరిగింది — అది వాస్తవం.పోర్ట్ టాపింగ్…

Read Full News

క్యాబినెట్ మంత్రుల గద్దలాట: తెలంగాణ ప్రభుత్వంలో ఎవరి ఆట నడుస్తోంది?

మారే అవసరం ఉందా? మారతాడా? కాంగ్రెస్ లోపలి యుద్ధాలు, తెలంగాణ పాలన అస్తవ్యస్తం తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నది పాలనా వ్యవస్థా?లేదా ఒక రాజకీయ నాటకమా? ప్రభుత్వం నడుస్తున్నట్టే కనిపిస్తోంది గానీ, లోపల చూస్తే గందరగోళం, స్వార్థం, కుమ్మక్కు రాజకీయాలే తప్ప ప్రజల పాలన ఎక్కడా కనిపించడం లేదు. ప్రాజెక్టుల పేరుతో పంచాయితీలు “రాఘవ కన్స్ట్రక్షన్స్ ఏం తక్కువ తిన్నదా?”“మెగా, కృష్ణా రెడ్డితో సమానంగా ప్రాజెక్టులు వంచుకుంటా!” ఇవి ఆరోపణలు కాదు — ప్రజల్లో వినిపిస్తున్న మాటలు.ప్రాజెక్టులు పంచుకోవడం,…

Read Full News

అప్పులు, మౌనం, స్వార్థం: తెలంగాణను ఎవరు అడుగుతున్నారు?

అప్పులు, మౌనం, స్వార్థం: తెలంగాణను ఎవరు అడుగుతున్నారు? తెలంగాణ రాజకీయాల్లో ఒక విచిత్రమైన నిశ్శబ్దం నడుస్తోంది.ప్రజలకు సమస్యలు ఉన్నాయి, రాష్ట్రానికి ఆర్థిక సంక్షోభం ఉంది, కానీ అధికారంలో ఉన్నవాళ్లు మాత్రం ఎవరి స్వార్థంలో వాళ్లు బిజీ. బీజేపీకి తెలంగాణ గుర్తొచ్చిందా ఇప్పుడే? మెస్సీ వచ్చి ఫుట్‌బాల్ ఆడినప్పుడు కూడా నిద్రపోయిన బీజేపీ నాయకత్వం, ఇప్పుడు ఒక్కసారిగా మేల్కొంది.పక్కనే ఉన్న కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి గారు —అప్పుడెప్పుడో యాక్షన్ తీసుకోవచ్చుగా? నైనీ బ్లాక్ రద్దు చేసారు…

Read Full News

కేసీఆర్ అప్పుల్లో అభివృద్ధి కనిపించింది… కాంగ్రెస్ అప్పుల్లో ఏముంది?

రెండేళ్లలో రెండున్నర లక్షల కోట్ల అప్పు: తెలంగాణలో ఏం కనిపించింది? తెలంగాణలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది.ఎవరైనా ప్రశ్న అడిగితే — అరెస్టులు.విమర్శ చేస్తే — కేసులు.నిజాలు మాట్లాడితే — యూట్యూబ్ ఛానెల్స్ టార్గెట్.ఇదేనా ప్రజాస్వామ్యం? లేక భయపెట్టే పాలనా విధానమా? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం నేరమైతే, రేపు ప్రశ్నించే గొంతులన్నీ మౌనంగా మారిపోతాయి. కానీ ప్రశ్నలు ఆగవు — ఎందుకంటే ప్రజలకు సమాధానాలు కావాలి. అప్పుల లెక్కలు – నిజం ఏంటి? తెలంగాణ ఏర్పడిన…

Read Full News

తెలంగాణ ఆర్థిక సంక్షోభానికి ఎవరు బాధ్యులు? భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు

పూజలు చేయడం, గోవులకు పూజ చేయడం, దేవుడి పేరు చెప్పడం వల్ల తాము చేసిన పాపాలు పోతాయని, దేవుడు క్షమించేస్తాడని భావించడం భ్రమ మాత్రమే. ప్రజల రక్తం పీల్చి, కాంట్రాక్టర్లను రోడ్డుపై కూర్చోబెట్టి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన పాపాలు ఇంత సులువుగా పోయేవి కావు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణం ఎవరు అంటే ఫైనాన్స్ శాఖను నిర్వహిస్తున్న బట్టి విక్రమార్క అని చెప్పక తప్పదు. లెక్కలే రాని,…

Read Full News

తెలంగాణ రాజకీయాల్లో మీడియా–మంత్రుల నెక్సస్: బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి చుట్టూ వివాదాలు

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో “చిచ్చు పెట్టేది ఎవరు?” అన్న ప్రశ్నే ప్రధానంగా వినిపిస్తోంది. ప్రభుత్వం కుప్పకూలిపోతుందా? ఐఏఎస్ అధికారులు నిజంగా పనిచేస్తున్నారా? లేక మంత్రుల మధ్య, మీడియా మధ్య నడిచే లోపలి ఆటలే పరిపాలనను గందరగోళంగా మారుస్తున్నాయా? అనే అనుమానాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. ఈ మొత్తం కథలో కీలకంగా వినిపిస్తున్న పేరు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. సీనియర్ జర్నలిస్ట్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. భట్టి విక్రమార్కే ఈ వివాదానికి కేంద్ర…

Read Full News

నోటీసుల హడావుడి… అరెస్టులేవీ లేవు: బిఆర్ఎస్ హై డ్రామా రాజకీయాలు

కేంద్ర–రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం సాగుతున్న పరిణామాలు చూస్తే బిఆర్ఎస్ వ్యవహారం మొత్తం ఒక హై డ్రామా స్క్రిప్ట్లా కనిపిస్తోంది. విచారణ నోటీసులు వస్తే చాలు, అరెస్టులు జరిగిపోతున్నట్లుగా వాతావరణం సృష్టించడం, ర్యాలీలు, నినాదాలు, బెటాలియన్‌లా కార్యకర్తల గుంపులు—ఇవన్నీ చూస్తే నిజంగా ఏదో పెద్ద తుఫాన్ వచ్చిందన్న భావన కలుగుతోంది. కానీ వాస్తవానికి ఏమవుతోంది అంటే, నోటీసులు తప్ప అరెస్టులు లేవు, చర్యలు లేవు. మొదట హరీష్ రావుకు నోటీసులు వచ్చాయి. ఆయన విచారణకు వెళ్లారు, సాయంత్రానికి తిరిగి…

Read Full News