రోడ్డు మీద కాదు.. అసెంబ్లీలో చర్చిద్దాం: కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌

తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రోడ్డు మీద విమర్శలు కాదు, అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన తేనేటి విందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం, కృష్ణా గోదావరి జలాల అంశంపై సభలో చర్చకు సిద్ధమా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కృష్ణా…

Read Full News

చాలా రోజుల తర్వాత బయటికి వచ్చిన కేసీఆర్: జలాలపై పోరు, కాంగ్రెస్ పాలనపై ఘాటు విమర్శలు, బిఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్

చాలా రోజుల తర్వాత బయటికి వచ్చిన కేసీఆర్: జలాలపై పోరు, కాంగ్రెస్ పాలనపై ఘాటు విమర్శలు, బిఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ చాలా నెలల విరామం తర్వాత మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. నిన్న బిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చి శాసనసభాపక్ష సమావేశం (ఎల్పీ మీటింగ్)లో పాల్గొన్న ఆయన, పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా తెలంగాణ జలాల అంశం, బనకచెర్ల ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు నీళ్ల…

Read Full News

ఏ ఎన్నికలు ముందు? ఎంపీటీసీ–జెడ్పీటీసీనా లేక కార్పొరేషన్‌నా? తెలంగాణ రాజకీయాల్లో హాట్ డిబేట్

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ముగిసిన సర్పంచ్ ఎన్నికల అనంతరం, ఇప్పుడు తదుపరి ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికలు ఏవి ముందుగా నిర్వహిస్తారన్నదే ప్రధాన అంశంగా మారింది. ఇటీవల కార్పొరేషన్‌లలో వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రవేశపెట్టిన కొత్త మ్యాప్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పునర్విభజన వెనుక రాజకీయ కుట్ర ఉందని బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఎంఐఎం ప్రభావం…

Read Full News

యాంటీ డిఫెక్షన్ చట్టానికి తూట్లు? స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పులపై బిఆర్ఎస్ తీవ్ర విమర్శలు

తెలంగాణ రాజకీయాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకుంటున్న నిర్ణయాలపై బిఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి, యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత స్పీకర్‌దే అయినప్పటికీ, ఆ చట్ట స్ఫూర్తికి విరుద్ధంగా తీర్పులు ఇస్తున్నారని వారు మండిపడుతున్నారు. బిఆర్ఎస్ వాదన ప్రకారం, పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో…

Read Full News

సర్పంచ్ ఎన్నికల ఫలితాలే సంకేతం: ఎంపిటీసీ–జెడ్పిటీసీ ఎన్నికలకు కాంగ్రెస్ వెనకడుగు?

ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారుతున్నాయి. ముఖ్యంగా పార్టీ గుర్తు లేకుండా జరిగిన ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్‌కు వచ్చిన ఫలితాలు, రాబోయే ఎంపిటీసీ–జెడ్పిటీసీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సభల్లో మాట్లాడుతున్న బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తల మాటల్లో స్పష్టంగా కనిపిస్తున్నది ఒక్కటే—సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు యాదృచ్ఛికం కాదు. “కారు గుర్తు లేకపోయినా గుబ గుయ్యి అనిపించింది. రేపు కారు గుర్తుతో ఎన్నికలు…

Read Full News

కాంగ్రెస్‌లో అంతర్గత అగ్నిపరీక్ష: మంత్రుల అహంకారంపై సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు, సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు మరోసారి బహిరంగ చర్చకు వచ్చాయి. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌లో బయటపడ్డ అంశాలు పార్టీని తీవ్ర అసౌకర్యంలోకి నెట్టాయి. మంత్రులను కలవడానికి వెళ్తే అవహేళనగా మాట్లాడుతున్నారని, గంటల తరబడి వేచిచూసేలా చేస్తున్నారని, నియోజకవర్గ సమస్యలపై స్పందన లేదని సొంత పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది విపక్షాల విమర్శ కంటే కూడా ప్రమాదకరమైన పరిణామంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సాధారణంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మంత్రులపై అసహనం వ్యక్తం…

Read Full News

పంచాయతీ ఎన్నికల ఫలితాలే 2029 అసెంబ్లీ ఎన్నికలకు నాంది: సీఎం రేవంత్ రెడ్డి

2029లో కూడా ఇదే రీతిలో ఫలితాలు పునరావృతం అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ విజయాన్ని అందించిన ప్రజలకు, అలాగే కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,702 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా, అందులో 7,527 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు, 808 పంచాయతీల్లో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థులు విజయం సాధించారని సీఎం వెల్లడించారు. రెబెల్స్‌తో కలిపి మొత్తం 8,335 పంచాయతీల్లో కాంగ్రెస్…

Read Full News

నేషనల్ హెరాల్డ్ నిరసనలు నుంచి ఎమ్మెల్యేల జంప్ డ్రామా వరకు.. సీఎం ప్రెస్‌మీట్‌పై పెరిగిన ప్రశ్నలు

ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాలు పలు కీలక మలుపులు తిరిగాయి. నేషనల్ హెరాల్డ్ కేసుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనలు, ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై అభ్యంతరాలు, పంచాయతీ ఎన్నికల ఫలితాలు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన ఆకస్మిక ప్రెస్‌మీట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నిన్న నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన ఈడీ చర్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. అదే సమయంలో…

Read Full News

తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే కుట్ర:రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ నిలిపివేతపై బక్క జార్సన్ సంచలన ఆరోపణలు

తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే దిశగా కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ మాజీ నేత బక్క జార్సన్ సంచలన ఆరోపణలు చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, ప్రభుత్వ ఖర్చులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇప్పటికీ సుమారు ₹11 వేల కోట్లకు పైగా బెనిఫిట్స్ బకాయిలుగా ఉన్నాయని బక్క జార్సన్ తెలిపారు. ఇవి ప్రభుత్వ దయాదాక్షిణ్యాలు కాదని, ఉద్యోగులు తమ సేవాకాలంలో కష్టపడి…

Read Full News

కొత్త పార్టీ నిజమేనా? కవిత రాజకీయ ప్రయాణం వెనుక వ్యూహమా, కుట్రలా? – తెలంగాణలో పెరుగుతున్న అనుమానాలు

తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న – “కొత్త పార్టీ వస్తుందా?” అనే కాదు, “ఆ పార్టీ వెనుక నిజంగా ఎవరు ఉన్నారు?” అన్నదే. ఈ సందేహాలు ముఖ్యంగా కవిత రాజకీయ భవిష్యత్తు చుట్టూ కేంద్రీకృతమవుతున్నాయి. ఒకవైపు ఆమె కొత్త రాజకీయ శక్తి గురించి మాట్లాడుతుంటే, మరోవైపు ఆమెను ఉద్దేశపూర్వకంగా దూరం పెట్టారా? లేక ఇది 2027 ఎన్నికల దిశగా వేసిన వ్యూహాత్మక అడుగేనా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొంతమంది విశ్లేషకుల…

Read Full News