కొండా సురేఖ కుటుంబం పై కుట్రలు జరుగుతున్నాయి – సుష్మిత భావోద్వేగ ప్రసంగం
జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల వేళ బీఆర్ఎస్ నేత కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత చేసిన లైవ్ వీడియోలో వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆమె మాట్లాడుతూ, తన కుటుంబం పై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని, ముఖ్యంగా కొందరు అధికారులు మరియు రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తులు అవినీతిలో పాల్గొంటున్నారని ఆరోపించారు. సుష్మిత గారు మాట్లాడుతూ – “సెక్రటేరియట్లో కూర్చోబెట్టి దందాలు చేస్తున్న మార్కెటింగ్ మేనేజర్లు, పిఎలు, పిఆర్ఓలు… వీరంతా ప్రభుత్వ పేరుతో లాబీయింగ్ చేస్తున్నారు”…

