మొక్కజొన్న రైతుల ఆందోళన: కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలంటూ బిఆర్ఎస్ డిమాండ్

తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న రైతుల సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట పండించిన రైతులు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు మార్కెట్ యార్డుల వద్ద పడిగాపులు కాస్తూ నష్టాలను చవిచూస్తున్నారు. ప్రస్తుతం మొక్కజొన్నకు కనీస మద్దతు ధర (MSP) ₹2400గా ఉండగా, కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు దళారుల చేతుల్లో చిక్కుకుని ₹1600 నుంచి ₹1700కే పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది….

Read Full News