శీర్షిక: కాళేశ్వరం గొప్పతనం ఇప్పుడు తెలుస్తోంది.. కాంగ్రెస్ హామీలన్నీ అమలు చేయడంలో విఫలం: బీఆర్ఎస్ నేత విమర్శలు

హుజూరాబాద్, జూన్ 12: కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు జీవనాడి లాంటి ప్రాజెక్ట్ అని, దాని గొప్పతనం ఇప్పుడు ప్రజలకు మరింత స్పష్టంగా అర్థమవుతోందని బీఆర్ఎస్ నాయకుడు పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం ఒక జిల్లాకు పరిమితమైన ప్రాజెక్ట్ కాదని, హైదరాబాద్ తాగునీటి అవసరాలతో పాటు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లాలకు సాగు, తాగునీటి అవసరాలను తీర్చే మహత్తర ప్రాజెక్ట్…

Read Full News

రైతుల ధాన్యం తడిసిపోతుంటే ప్రభుత్వం నిద్రలోనే – కొనుగోలు కేంద్రాల తాత్సారం పై బీజేపీ ఆగ్రహం

రాష్ట్రంలో ఇప్పటికే పంటలు సిద్ధంగా ఉండగా, ఇంకా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం రైతుల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలతో రైతుల ధాన్యం తడిసి ముద్దయిపోయింది. అయినా సరే, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రొక్యూర్‌మెంట్‌ సెంటర్లను ప్రారంభించకపోవడం రైతులపై నిర్లక్ష్యాన్ని చూపుతోందని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపించారు. బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తూ — “రైతుల పంటలు తడిసిపోతుంటే ప్రభుత్వం మాత్రం ఎలక్షన్ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోంది….

Read Full News