మూసి నది అభివృద్ధి: బఫర్ జోన్‌లోనే పనులు, రైతులకు పూర్తి న్యాయం హామీ

మూసి నది అభివృద్ధి ప్రాజెక్ట్‌పై స్పష్టత ఇస్తూ అధికారులు బఫర్ జోన్‌లోనే అభివృద్ధి పనులు చేపడతామని వెల్లడించారు. మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నరసింహా రెడ్డి మాట్లాడుతూ, నది వెంట 50 మీటర్ల వరకు ఉన్న బఫర్ జోన్ పరిధిలో మాత్రమే మౌలిక సదుపాయాల అభివృద్ధి చేపడతామని స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాల భూములపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆయన తెలిపారు. అత్తాపూర్, హైదరగూడ, ఉప్పరపల్లి ప్రాంతాలకు చెందిన రైతులు, నిర్వాసితుల…

Read Full News

మూసి పునర్జీవానికి కీలక ముందడుగు… 50 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్, టిడిఆర్ పరిహారంపై సందేహాలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసి పునర్జీవ ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. మూసి నది పునరుద్ధరణ, పరివాహక ప్రాంతాల అభివృద్ధి కోసం 50 ఎకరాల భూసేకరణ చేపట్టాలని మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) నిర్ణయించింది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ బుధవారం జారీ అయింది. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ బాపుఘాట్ వరకు 9.2 కిలోమీటర్లు, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 11.8 కిలోమీటర్ల పరిధిలో భూములను సేకరించనున్నారు….

Read Full News

మూసీ సుందరీకరణపై గందరగోళం: ఖర్చు ఎంత? పరిహారం ఏమైంది? ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన బీఆర్‌ఎస్

మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఒకసారి లక్ష కోట్లు, మరోసారి లక్ష 50 వేల కోట్లు ఖర్చు పెడతామని ముఖ్యమంత్రి వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు ప్రకటనలు చేయడం ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. అసలు మూసీ సుందరీకరణకు ప్రభుత్వం ఖర్చు చేయదలచుకున్న మొత్తం ఎంతనేది సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవైపు విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు నిధులు లేవని, రిటైర్డ్ ఉద్యోగులకు…

Read Full News