మహిళా ఎమ్మెల్యేలపై దాడి ఆరోపణలు.. సభలో హరీశ్‌రావు వర్సెస్ రేవంత్‌రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై సభలో తీవ్ర వాగ్వాదం జరిగింది. అసెంబ్లీ గేటు వద్ద మహిళా ఎమ్మెల్యేలతో పోలీసులు వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించామని, నివేదిక వచ్చిన వెంటనే తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సబితా ఇంద్రారెడ్డిపై దాడి జరిగిందన్న హరీశ్‌రావు సభలో మాట్లాడిన హరీశ్‌రావు…..

Read Full News

మహిళా ఎమ్మెల్యేలపై దాడి ఆరోపణలు.. సభలో హరీశ్‌రావు వర్సెస్ రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేశారంటూ ఆ పార్టీ నేతలు చేసిన ఆరోపణలు అసెంబ్లీలో తీవ్ర చర్చకు దారితీశాయి. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మిపై పోలీసులు దురుసుగా వ్యవహరించారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ అంశంపై సభలో హరీశ్‌రావు తీవ్రంగా ప్రశ్నించగా.. సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ‘‘సబితా ఇంద్రారెడ్డి గొంతు పిసికారు’’ అంటూ హరీశ్‌రావు ఆరోపణ సభలో మాట్లాడిన…

Read Full News

అసెంబ్లీ గేటు రచ్చపై మరో వివాదం.. సబితా ఇంద్రారెడ్డిని లాగిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి?

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజు జరిగిన పరిణామాలు రెండో రోజుకూ రాజకీయ వేడిని కొనసాగిస్తున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై చేసినట్లు ఆరోపణలు వచ్చిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. మరోవైపు అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాతా మధుసూదన్, నవీన్ రెడ్డిలపై చర్యలు తీసుకోవడం సరైనదేనని, అయితే అదే సమయంలో మహిళా ప్రజాప్రతినిధుల…

Read Full News