దళితుల నడకతో నేల మైలుపడదు.. కేసీఆర్ ఆలోచనలను శుద్ధి చేయాలి: అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీలో దళితులపై వివక్ష, ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ వద్ద చోటుచేసుకున్న పరిణామాలపై అధికారపక్ష సభ్యుడు తీవ్రస్థాయిలో స్పందించారు. దళితులకు డప్పు కేవలం వాయిద్యం కాదని, అది వారి జీవన విధానంలో భాగమని పేర్కొన్నారు. సంతోషం, దుఃఖం, పెళ్లి, చావు వంటి సందర్భాల్లో తమ భావాలను వ్యక్తపరిచేందుకు దళితులు డప్పును ఉపయోగిస్తారని తెలిపారు. ఫామ్‌హౌస్‌ వైపు వెళ్లిన దళితులు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపారని, పోలీసులు ముందుగానే బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వారిని నియంత్రించారని అన్నారు. అయితే నిరసనకారులు ఫామ్‌హౌస్‌…

Read Full News