కులగణనపై కేంద్రాన్ని నిలదీసిన కాంగ్రెస్ నేత.. కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు

కులగణన అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ నాయకత్వాన్ని కాంగ్రెస్ నేత తీవ్ర స్థాయిలో విమర్శించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల అభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని పలు ప్రశ్నలు సంధించారు. రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధానమంత్రి కాలేరని వ్యాఖ్యానించే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే తుది నిర్ణయం తీసుకుంటారని, ఒకసారి ఓడిపోవచ్చు, మరోసారి గెలవొచ్చని…

Read Full News

డీలిమిటేషన్ పేరుతో రాజకీయ ప్రయోగంచట్టబద్ధత లేకుండా బౌండరీస్ – కార్పొరేటర్ సామల హేమ విమర్శలు

జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియపై తీవ్ర వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, సికింద్రాబాద్ కార్పొరేటర్ సామల హేమ ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ అనేది సూత్రప్రాయంగా మంచి ప్రక్రియేనని అంగీకరిస్తూనే, ప్రస్తుతం చేపట్టిన విధానం పూర్తిగా చట్టబద్ధత లేకుండా, ఎటువంటి గైడ్‌లైన్స్ పాటించకుండా జరిగిందని ఆమె విమర్శించారు. డిసెంబర్ 31 డెడ్‌లైన్ పేరుతో ఒక ఆఫీస్‌లో కూర్చొని ల్యాప్‌టాప్‌లు, మ్యాప్స్ ఆధారంగా ఇష్టానుసారంగా బౌండరీస్ ఖరారు చేశారని ఆరోపించారు. ఎలాంటి ఆల్ పార్టీ మీటింగ్,…

Read Full News