గద్వాల రైతుల సమస్యలు, రాజకీయ మార్పులు… హామీలు అమలు చేయాలన్న డిమాండ్ గర్జన

గద్వాల ప్రాంతంలో రైతుల సమస్యలు, రాజకీయ నాయకుల మార్పులు, అమలు కాని హామీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సీడ్ పత్తి సాగు చేసే రైతులు దశాబ్దాలుగా కంపెనీలు, ఆర్గనైజర్ల చేతిలో నష్టపోతూ అప్పుల బారిన పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితులను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్, సబ్సిడీలు వంటి హామీలు అమలు కాలేదని ప్రజలు ఆవేదన…

Read Full News