మహారాష్ట్రలో ఘోరం: 180 మంది మైనర్ బాలికలపై దారుణం – దేశవ్యాప్తంగా అమ్మాయిల భద్రతపై ఆందోళన

మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చిన ఒక దారుణ ఘటన దేశాన్ని కలిచివేస్తోంది. అమరావతి జిల్లాలోని పరట్వాడ పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువకుడు మహమ్మద్ అయాజ్ అలియాజ్ తన్వీర్ పై సంచలన ఆరోపణలు నమోదయ్యాయి. ప్రేమ పేరుతో మైనర్ బాలికలను మోసం చేసి, వారిని ముంబై, పూణే నగరాలకు తీసుకెళ్లి అశ్లీల వీడియోలు చిత్రీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. సుమారు 180 మంది మైనర్ బాలికలను వలలో వేసుకున్న ఈ నిందితుడు, 350కి పైగా అశ్లీల వీడియోలు తీసినట్లు సమాచారం….

Read Full News