కళ్యాణలక్ష్మి చెక్కులు ఎమ్మెల్యేలు ఎలా ఇస్తారు? అధికారులపై హైకోర్టు కీలక ప్రశ్నలు

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల విషయంలో రాజకీయ నేతల జోక్యంపై హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యేల పాత్ర ఏంటి? అంటూ ధర్మాసనం కీలక ప్రశ్నలు సంధించింది. లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించాల్సిన బాధ్యత అధికారులదేనని, అలాంటప్పుడు ఎమ్మెల్యేలు చెక్కులు పంపిణీ చేయడం ఎందుకని ప్రశ్నించింది. ఎమ్మెల్యేలు చెక్కులు ఎలా పంపిణీ చేస్తారు? కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ప్రభుత్వం అర్హులైన…

Read Full News

భూబాధితులకు పరిహారం ఇవ్వకుండా ఉచిత పథకాలా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు సంబంధించిన చట్టబద్ధత, ప్రజాధన వినియోగం, భూసేకరణలో భూములు కోల్పోయిన బాధితులకు చెల్లించాల్సిన పరిహారం వంటి అంశాలపై కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించిన ఎనిమిది ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ పథకాలకు…

Read Full News

తెలంగాణ ఉచిత పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఒక్క రేషన్ కార్డు అయినా తీసేయగలరా?

హైదరాబాద్: తెలంగాణలో అమలవుతున్న ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక్క రేషన్ కార్డు అయినా తొలగించగలరా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన న్యాయస్థానం.. అర్హత లేని వారికి కూడా పథకాలు అందుతున్నాయా అనే అంశంపై ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజాధనం వినియోగం, సంక్షేమ పథకాల భారం వంటి అంశాలపై కూడా విచారణ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలును సవాలు…

Read Full News