షేక్‌పేట్ బస్తీల్లో దయనీయ పరిస్థితులు.. నీటి సమస్య, డ్రైనేజీ, చెత్తతో ప్రజల అవస్థలు!

షేక్‌పేట్ విజయనగర్ బస్తీలో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, చెత్త సమస్యలపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేటర్, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హైదరాబాద్‌లోని షేక్‌పేట్ డివిజన్ పరిధిలోని విజయనగర్ బస్తీలో ప్రాథమిక సౌకర్యాల లేమితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికులను కలిసి మాట్లాడగా తాగునీటి కొరత, డ్రైనేజీ సమస్యలు, అధ్వాన్నమైన రోడ్లు, చెత్త పేరుకుపోవడం, దోమల బెడద వంటి సమస్యలను వారు వివరించారు. స్థానికుల కథనం ప్రకారం, వర్షం పడినప్పుడల్లా రోడ్లపై నీరు…

Read Full News

షేక్‌పేట్‌లో ఓటు హక్కు వినియోగించిన రాజమౌళి దంపతులు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికలో పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. సాధారణ ప్రజలతో పాటు సినీ రంగ ప్రముఖులు కూడా ప్రజాస్వామ్య పండుగలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తన భార్య రమతో కలిసి షేక్‌పేట్ డివిజన్ పరిధిలోని ఒక ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి విచ్చేసి తమ ఓటు హక్కును వినియోగించారు. రాజమౌళి దంపతులు ఎలాంటి ఆర్భాటం లేకుండా సాధారణ ఓటర్ల మాదిరిగానే క్యూలో నిలబడి ఓటు వేశారు….

Read Full News