KBR Park One-Way Diversions: రెండు సంవత్సరాల ట్రాఫిక్ ఆంక్షలతో హైదరాబాద్ వాహనదారుల ఇబ్బందులు

హైదరాబాద్: నగరంలోని కీలక ప్రాంతమైన కాసు బ్రహ్మానందరెడ్డి (KBR) పార్క్ చుట్టూ చేపడుతున్న ఫ్లైఓవర్లు, అండర్‌పాస్ నిర్మాణ పనుల నేపథ్యంలో కొత్త వన్‌వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చింది. ఆగస్టు 18 నుంచి ప్రారంభమైన ఈ మార్పులతో మొదటి రోజే పలుచోట్ల వాహనదారులు ట్రాఫిక్ రద్దీ, మార్గాలపై అయోమయం, అదనపు దూరం ప్రయాణించాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. H-CITI ప్రాజెక్టులో భాగంగా KBR పార్క్ పరిసరాల్లో మల్టీ-లెవల్ ఫ్లైఓవర్లు, డైరెక్షనల్ అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను…

Read Full News

షేక్‌పేట్ బస్తీల్లో దయనీయ పరిస్థితులు.. నీటి సమస్య, డ్రైనేజీ, చెత్తతో ప్రజల అవస్థలు!

షేక్‌పేట్ విజయనగర్ బస్తీలో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, చెత్త సమస్యలపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేటర్, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హైదరాబాద్‌లోని షేక్‌పేట్ డివిజన్ పరిధిలోని విజయనగర్ బస్తీలో ప్రాథమిక సౌకర్యాల లేమితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికులను కలిసి మాట్లాడగా తాగునీటి కొరత, డ్రైనేజీ సమస్యలు, అధ్వాన్నమైన రోడ్లు, చెత్త పేరుకుపోవడం, దోమల బెడద వంటి సమస్యలను వారు వివరించారు. స్థానికుల కథనం ప్రకారం, వర్షం పడినప్పుడల్లా రోడ్లపై నీరు…

Read Full News

షేక్‌పేట్ ప్రజల ఆవేదన – 15 ఏళ్లుగా పరిష్కారం లేని డ్రైనేజ్ సమస్యపై ఫిర్యాదులు ఫలించలేదు

హైదరాబాద్ నగరంలోని షేక్‌పేట్ ప్రాంత ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి, మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసినా పరిష్కారం దొరకలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు చెబుతున్న ప్రకారం, వర్షం వచ్చినప్పుడల్లా నీరు ఇళ్లలోకి ప్రవేశించి జీవనాన్ని దెబ్బతీస్తోంది. డ్రైనేజ్ నీరు వీధులంతా వ్యాపించి దోమలు, రోగాలు విస్తరిస్తున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రజలు చెబుతున్న దాని ప్రకారం, “మేము చిన్నప్పటి నుంచే ఇక్కడే ఉంటున్నాం. ముప్పై సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం…

Read Full News