హుస్నాబాద్‌లో షాకింగ్ ఘటన.. మహిళల ఫోటోలు మార్ఫింగ్ చేసిన విద్యుత్ శాఖ ఉద్యోగి అరెస్ట్

నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ.సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. విద్యుత్ శాఖ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మహేష్ అనే ఉద్యోగి మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర వీడియోలు, చిత్రాలు తయారు చేసిన ఘటన బయటపడింది. ఈ కేసులో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హుస్నాబాద్ విద్యుత్ శాఖ డీఈ కార్యాలయంలో గత తొమ్మిదేళ్లుగా మహేష్…

Read More