కల్వల ప్రాజెక్ట్ పెండింగ్‌, యూరియా–కరెంట్ కొరత… దుబ్బాక రైతుల సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే గళం

తెలంగాణ అసెంబ్లీ వేదికగా దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను ఎమ్మెల్యే ప్రస్తావించారు. హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలో మానకొండూరు నియోజకవర్గ సరిహద్దులో ఉన్న కల్వల ప్రాజెక్ట్ 2023లో భారీ వర్షాల కారణంగా దెబ్బతిందని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో అప్పట్లో రూ.70 కోట్లతో డీపీఆర్ పంపించినప్పటికీ, ఇప్పటివరకు ప్రాజెక్ట్‌కు ఆమోదం లభించలేదని అన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సుమారు 6–7 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల తమ నియోజకవర్గంలో…

Read Full News

కల్వల ప్రాజెక్ట్ పెండింగ్‌, యూరియా–కరెంట్ కొరత… దుబ్బాక రైతుల సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే గళం

తెలంగాణ అసెంబ్లీ వేదికగా దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను ఎమ్మెల్యే ప్రస్తావించారు. హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలో మానకొండూరు నియోజకవర్గ సరిహద్దులో ఉన్న కల్వల ప్రాజెక్ట్ 2023లో భారీ వర్షాల కారణంగా దెబ్బతిందని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో అప్పట్లో రూ.70 కోట్లతో డీపీఆర్ పంపించినప్పటికీ, ఇప్పటివరకు ప్రాజెక్ట్‌కు ఆమోదం లభించలేదని అన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సుమారు 6–7 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల తమ నియోజకవర్గంలో…

Read Full News

యూరియా, కరెంట్, కాలువల పూడికతో రైతులు ఆందోళనలో… దుబ్బాక–సిద్దిపేట రైతుల సమస్యలపై అసెంబ్లీలో తీవ్ర ఆవేదన

తెలంగాణ అసెంబ్లీలో దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా రైతుల సమస్యలపై ఎమ్మెల్యే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కొరత, కరెంట్ సమస్యలు, కాలువల పూడిక, సాగునీటి నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని సభా వేదికగా వివరించారు. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని కల్వల ప్రాజెక్ట్ గురించి ప్రస్తావిస్తూ, 2023లో భారీ వర్షాల కారణంగా ప్రాజెక్ట్ దెబ్బతిందని, అప్పట్లో కేసీఆర్ నాయకత్వంలో రూ.70 కోట్లతో డీపీఆర్ పంపించినా ఇప్పటివరకు అది పెండింగ్‌లోనే ఉందన్నారు. ఆ…

Read Full News