ఆషాఢ మాసానికి ఘన ముగింపు.. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల సంబరాలు

ఆషాఢ మాసం ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో బోనాల సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసానికి ఆఖరి ఘట్టంగా లాల్ దర్వాజా వద్ద శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుంటూ బోనాలు సమర్పిస్తున్నారు. తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని పాటిస్తూ ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనం సమర్పిస్తున్నామని పలువురు భక్తులు తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం…

Read Full News