మైక్రో ఫైనాన్స్ పేరుతో భారీ మోసం?.. గిరిజనుల నుంచి వందల కోట్లు వసూలు చేసినట్టు రమావత్ మధు టీంపై ఆరోపణలు

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో మైక్రో ఫైనాన్స్, అధిక వడ్డీ పేరుతో భారీ మోసం జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పీఏపల్లి మండలం పలుగు తాండాకు చెందిన రమావత్ మధు మరియు అతని టీం గిరిజనులను, ముఖ్యంగా లంబాడీ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలు బాధితుల నుంచి వినిపిస్తున్నాయి. ఆరు నెలల క్రితం అరెస్టై జైలుకు వెళ్లిన రమావత్ బాలాజీ నాయక్ వద్ద మధు కారు…

Read More

సింగర్ మంగ్లీపై తప్పుడు ప్రచారం ఖండన.. గిరిజన సంఘాల హెచ్చరిక

ప్రసిద్ధ గాయని Mangli పై జరుగుతున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని గిరిజన సంఘాల నాయకులు స్పష్టం చేశారు. కొంతమంది కుట్రదారులు కావాలనే ఆమె ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్బు నాయక్ మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా మంగ్లీపై అనేక అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ వ్యవహారం ఇప్పటికే దర్యాప్తు సంస్థల వద్ద ఉన్నప్పటికీ, కొన్ని వర్గాలు వ్యక్తిగత లాభాల కోసం ఆమెను నిందితురాలిగా…

Read More

మైక్రోఫైనాన్స్ ఆరోపణలు ఫేక్: సింగర్ మంగళి తీవ్ర స్పందన – సుబ్బుపై డిఫమేషన్ కేసు

మైక్రోఫైనాన్స్ పేరుతో తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని ప్రముఖ గాయని మంగళి స్పష్టం చేశారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ, ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆరోపణలు నిరూపిస్తే ఎక్కడైనా హాజరుకావడానికి సిద్ధమని తెలిపారు. తన పేరు ఉపయోగించి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నప్పటికీ, తనకు వాటితో సంబంధం లేదని ఆమె వెల్లడించారు. “నిజంగా నేను ఇన్వాల్వ్ అయితే ఎక్కడైనా పోలీస్ స్టేషన్ లేదా కోర్టుకు వెళ్లడానికి సిద్ధం. కానీ…

Read More