అభినవ్ దర్శన్ డ్రామాపై శివశక్తి ఫైర్.. మత మార్పిడులు, పాస్టర్ల రాజకీయాలపై తీవ్ర ఆరోపణలు
ఓకే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శివశక్తి నాయకుడు చెట్లపల్లి కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభినవ్ దర్శన్పై జరిగిన దాడి ఘటన అసలు నిజం కాదని, అది పూర్తిగా ముందే ప్లాన్ చేసిన డ్రామా అని ఆరోపించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలను పరిశీలించిన వెంటనే ఇది స్కిట్ అని తనకు అర్థమైందని తెలిపారు. దాడి జరిగినట్లు చూపించిన వీడియోల్లో అనేక అనుమానాస్పద అంశాలు కనిపించాయని కళ్యాణ్ పేర్కొన్నారు. కళ్లలో కారం కొట్టారని చెబుతూ…

