మహిళా ఎమ్మెల్యేలపై దాడి నుంచి స్పీకర్ అవమానం వరకు.. అసెంబ్లీలో హైడ్రామా

తెలంగాణ అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాడి ఆరోపణలు, స్పీకర్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు, వాటిపై క్షమాపణ డిమాండ్‌ నేపథ్యంలో సభలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మహిళా సభ్యులపై జరిగిన ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ సభ్యులు డిమాండ్‌ చేయగా.. స్పీకర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం కూడా తీవ్రమైన అంశమేనని అధికారపక్షం స్పష్టం చేసింది. మహిళా ఎమ్మెల్యేల ఘటనపై నివేదిక ఇవ్వాలని డిమాండ్ సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కోవా…

Read Full News