ముఖ్యమంత్రికి సూటి ప్రశ్నలు: నవీన్ మిట్టల్‌పై విచారణ కోరిన శ్రావ్య

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆరోపణలు, ప్రతిఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఒక వీడియోలో జర్నలిస్ట్ శ్రావ్య రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా అధికారుల పనితీరుపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యంగా అధికారిగా ఉన్న Naveen Mittal పై ఆరోపణలు చేస్తూ త్వరలో ఆధారాలతో కూడిన ప్రత్యేక కథనం బయటపెడతానని ఆమె పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం మారిన తర్వాత కూడా కొంతమంది అధికారులు కీలక స్థానాల్లో కొనసాగుతూ ఉన్నారని అన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నవీన్…

Read Full News