తహసీల్దార్ ఆస్తులు రూ.100 కోట్లకు పైనే? ఏసీబీ దాడుల్లో సంచలన విషయాలు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న తహసీల్దార్ దేశాని శ్రీనివాస్ రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో గురువారం ఏసీబీ అధికారులు ఏడు ప్రత్యేక బృందాలుగా విడిపోయి హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సోదాలు చేపట్టారు. మూడు జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు శ్రీనివాస్ రెడ్డి ల్యాండ్ సెటిల్మెంట్లు, ప్రభుత్వ భూములకు సంబంధించిన వ్యవహారాల్లో…

Read Full News