కన్నపల్లి పంప్‌హౌస్ వద్ద గోదావరిలో సమృద్ధిగా నీరు.. వెంటనే లిఫ్టింగ్ ప్రారంభించి ఎగువ ఆయకట్టు రైతులను ఆదుకోవాలని డిమాండ్

గోదావరి నదిలో ప్రస్తుతం నీటి లభ్యతపై మరోసారి చర్చ మొదలైంది. కన్నపల్లి పంప్‌హౌస్ ప్రాంతాన్ని పరిశీలించిన సందర్భంగా గోదావరిలో తగినంత నీరు అందుబాటులో ఉందని, ప్రభుత్వం వెంటనే నీటి ఎత్తిపోతల కార్యక్రమాన్ని ప్రారంభించాలని రైతులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రాణహిత నది గోదావరిలో కలిసిన అనంతరం కన్నపల్లి పంప్‌హౌస్ సమీపంలో గోదావరి ప్రవాహం బలంగా కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ దిగువన గోదావరి సహజంగా ప్రవహిస్తున్నప్పటికీ, బ్యారేజ్‌కు ఎలాంటి నష్టం లేదని, నీరు నిరంతరంగా కిందికి పారుతోందని స్థానిక…

Read Full News

నిజాంసాగర్ కాల్వల దుస్థితిపై అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ ఫైర్‌

నిజాంసాగర్ కాల్వల ఆధునీకరణపై అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ గారి ఆవేదన తెలంగాణ శాసనసభలో నీటి పారుదల శాఖపై జరిగిన చర్చలో ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాకేష్ గారు నిజాంసాగర్ ప్రాజెక్టు పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో రెండు సంవత్సరాల క్రితం లైనింగ్‌కు మంజూరైన రూ.22 కోట్ల పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం, లంబాడీ తండాల్లో నిజాంసాగర్ కాల్వకు సంబంధించిన ఎత్తిపోతల పథకానికి రూ.7 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండటాన్ని ఆయన ప్రస్తావించారు….

Read Full News

నిజాంసాగర్ కాల్వల ఆధునీకరణకు 1500 కోట్లు కేటాయించాలి: అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ డిమాండ్

నిజాంసాగర్ కాల్వల ఆధునీకరణకు నిధులు కేటాయించాలి: అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ డిమాండ్ నిజామాబాద్ జిల్లా సాగునీటి సమస్యలపై అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ మాట్లాడుతూ, నిజాంసాగర్ కాల్వల పునరుద్ధరణ, ఆధునీకరణకు తక్షణమే నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీటి పారుదల శాఖ మంత్రి సమక్షంలో ఆయన మాట్లాడుతూ, ఆర్మూర్ నియోజకవర్గంలో రెండు సంవత్సరాల క్రితం లైనింగ్‌కు మంజూరైన 22 కోట్ల పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని, లంబాడీ…

Read Full News