పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో ఏజెన్సీ ఆదివాసులకు 75% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో ఏజెన్సీ ప్రాంత ఆదివాసులకు గతంలో అమలైన 75 శాతం రిజర్వేషన్ ప్రస్తావన లేకపోవడంపై ఆదివాసి నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో అమలులో ఉన్న జీవో నెం.49 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లోని స్థానిక ఆదివాసులకు 75 శాతం రిజర్వేషన్‌ను కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆదివాసి సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, 2022, 2018, 2015 సంవత్సరాల్లో విడుదలైన నోటిఫికేషన్లలో ఏజెన్సీ ప్రాంతాలకు 75…

Read Full News

ఇందిరమ్మ బస్సు యాత్ర పేరుతో కాంగ్రెస్ గిరిజనులను మోసం చేస్తోంది: సేవాలాల్ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు రాజు రాథోడ్

ఇందిరమ్మ బస్సు యాత్ర పేరుతో కాంగ్రెస్ గిరిజనులను మోసం చేస్తోంది: రాజు రాథోడ్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా “ఇందిరమ్మ బస్సు యాత్ర” పేరుతో రాజకీయ ప్రచారం నిర్వహించడం సరికాదని సేవాలాల్ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు రాజు రాథోడ్ విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో అశోక్ రాథోడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి గిరిజనుల…

Read Full News