రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదన.. “మా డబ్బులే ఇవ్వట్లేదు, ప్రభుత్వం చిట్‌ఫండ్‌లా వ్యవహరిస్తోంది”

తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సమస్య మరింత తీవ్రరూపం దాల్చుతోంది. రిటైర్మెంట్ అనంతరం నెలల తరబడి తమకు రావాల్సిన జీపీఎఫ్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పీఆర్సీ అరియర్స్, గ్రాట్యుటీ తదితర బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయల సాధన కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవదాసు మాట్లాడుతూ, “నేను ఏప్రిల్ 2025లో రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యి ఏడాది పూర్తవుతోంది. జూన్‌లోనే అన్ని బిల్లులు…

Read More

గ్రామ పాఠశాల అభివృద్ధికి పెద్దపీట.. స్ట్రెంత్ పెంచితే నిధులు, సదుపాయాలు

గ్రామ పాఠశాల అభివృద్ధికి ప్రజాప్రతినిధుల సమిష్టి ప్రయత్నం విద్యాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న గ్రామ కమిటీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాఠశాల భవనాల అభివృద్ధికి సంబంధించిన అంచనాలను ఇప్పటికే గ్రామ కాంట్రాక్టర్ ద్వారా సిద్ధం చేయించగా, దానికి సుమారు రూ.10 నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది. ఇది గౌరవనీయులైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి…

Read More