రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారమే ఇవ్వాలి.. కులాలను తిట్టడం రాజకీయాలకు మంచిది కాదు

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కులాల పేరుతో విమర్శలు, పరస్పర ఆరోపణలు పెరుగుతున్న నేపథ్యంలో బీసీ ఉద్యమ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఓకే టీవీ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఏ కులాన్నీ కించపరచకుండా అందరికీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల కొన్ని రాజకీయ నాయకులు ఇతర కులాలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని ప్రశ్నించగా, “నేను ఎప్పుడూ ఒక కులాన్ని తిట్టి రాజకీయాలు చేయలేదు. బీసీలకు రిజర్వేషన్లు కావాలని అడిగినంత…

Read Full News

మంత్రి పదవి ఇవ్వకపోతే సీఎం లక్ష్యం: రాజగోపాల్ రెడ్డి సంచలనం… బీసీల పార్టీగా వచ్చిన టిఆర్పి ఎందుకు విఫలం?

తెలంగాణ రాజకీయాల్లో తాజాగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. తనకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వాలని, లేకపోతే నేరుగా ముఖ్యమంత్రి లక్ష్యంగా ముందుకు వెళ్తానని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మునుగోడు ప్రజలు తనను బలంగా నిలబెట్టారని, తెలంగాణను తాను చూసుకుంటానని ఆయన వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీ నెరవేర్చాలని పార్టీ నాయకత్వాన్ని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో…

Read Full News

క్యూ న్యూస్ ఆఫీస్ ముందు సాయి ఈశ్వరాచారి మృతి: తీన్మార్ మల్లన్న పాత్రపై అనుమానాలు – హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు డిజిటల్ మీడియా ఫిర్యాదు

తీన్మార్ మల్లన్నపై మీడియా నేతల తీవ్ర విమర్శలు డిసెంబర్ 4 ఘటనపై తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ సంచలన ఆరోపణలు డిసెంబర్ 4న సాయి ఈశ్వర్ చారి అనే యువకుడు క్యూ న్యూస్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయని తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ (TDMA) స్పష్టం చేసింది. అనుమానాలే కేంద్రబిందువు ఈ ఘటనకు సంబంధించి తీన్మార్ మల్లన్న…

Read Full News

తీన్మార్ మల్లన్నపై మీడియా నేతల ఆగ్రహం: బీసీ నినాదాన్ని స్వార్థ రాజకీయాలకు వాడుతున్నారు

తీన్మార్ మల్లన్నపై మీడియా వర్గాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. బీసీ నినాదాన్ని అడ్డుపెట్టుకుని స్వార్థపూరిత రాజకీయాలు చేస్తూ జర్నలిస్టులు, మీడియా సంస్థలపై వరుసగా కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వారు మండిపడ్డారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ వేదికగా మీడియా మిత్రులు ఈ వ్యాఖ్యలు చేశారు. రమ్యకృష్ణ, చిలుక ప్రవీణ్‌తో పాటు పలు మీడియా సంస్థలు, ముఖ్యంగా ఓకే టీవీ సహా కొన్ని ఛానళ్లను టార్గెట్ చేస్తూ కేసులు పెట్టడం వెనుక రాజకీయ కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు….

Read Full News

ఉపఎన్నిక తర్వాత మౌనం ఎందుకు? – నిరుద్యోగుల గొంతుకగా పోటీ చేసిన ఆస్మా ఓపెన్‌గా

ప్రస్తుతం మనం ఓయు లైబ్రరీ వద్ద ఉన్నాం. నా వెంట ఉన్నది జూబిలీ హిల్స్ ఉపఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆస్మా. ఉపఎన్నికల సమయంలో ఆమె నిరుద్యోగుల తరఫున గొంతు వినిపించాలని నిర్ణయించుకుంది. అయితే ప్రచారం, పోలింగ్ తర్వాత రకరకాల విమర్శలు, ఆరోపణలు ఆమెపై వచ్చాయి. కాంగ్రెస్‌కు అమ్ముడైందని కొందరు, బిఆర్ఎస్‌కు అమ్ముడైందని మరికొందరు సోషల్ మీడియా నుండి రాజకీయ పార్టీల వరకూ కామెంట్లు చేసారు. అయితే ఆస్మా ఫైనల్ ఓట్ల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందనే…

Read Full News

మేడిపల్లిలో ఆత్మాహుతి చేసుకున్న సాయి ఈశ్వర్ మృతి – బీసీ సంఘాల ఆందోళన తీవ్రం

మేడిపల్లిలో తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న సాయి ఈశ్వరాచారి గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సంగారెడ్డి జిల్లా పోచారం గ్రామానికి చెందిన సాయి ఈశ్వర్, బతుకు తెరువు కోసం నగరానికి వచ్చి జగద్గిరి గుట్టలో నివాసం ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు చిన్నారులు ఉన్నారు. సాయి ఈశ్వర్ మృతి వార్త తెలిసిన వెంటనే బీసీ…

Read Full News