తెలంగాణ కోసం పోరాడాం.. కానీ ఉద్యమకారులకు న్యాయం జరగలేదు: తెలంగాణ సంపత్ ఆవేదన

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారుడు తెలంగాణ సంపత్ తన పోరాట జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వేలాది మంది విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగాలు చేశారని, కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసలు ఉద్యమకారులకు తగిన గుర్తింపు, న్యాయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంపత్ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే తెలంగాణ ఉద్యమంలోకి అడుగుపెట్టానని తెలిపారు. మూడో తరగతిలో చదువుతున్న సమయంలోనే ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్నానని, అనంతరం బాలల సంఘం…

Read Full News

బీసీ రిజర్వేషన్ కోసం మరో బలిదానం: సాయి ఈశ్వరాచారి మృతి – కాంగ్రెస్‌పై ఆగ్రహంతో మండి బీసీ సంఘాలు

తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి పేరిట జరిగిన దోపిడీపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో పారిశ్రామిక వాడలు, ఇండస్ట్రియల్ పార్కులు నిజమైన ఉత్పత్తి కేంద్రాలుగా రూపుదిద్దుకోవాల్సింది పోయి వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రాలుగా మారిపోయాయి. పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో కర్మాగారాలు కాకుండా కార్ షోరూమ్లు, గోడౌన్లు, ఫంక్షన్ హాళ్లు, ప్రైవేట్ విద్యాసంస్థలు నిర్మించడం సాధారణమైపోయింది. జాన్సన్ గ్రామర్, శ్రీ చైతన్య వంటి విద్యాసంస్థలు కూడా పారిశ్రామిక జోన్లలో కొనసాగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే అక్రమ…

Read Full News

కామారెడ్డిలో 42% రిజర్వేషన్ల సాధన కోసం బీసీ ఫ్రంట్ ఉక్రోష సభ!

కామారెడ్డిలో బీసీ ఫ్రంట్ ఉక్రోష సభ — 42% రిజర్వేషన్ల సాధన కోసం సమర యాత్ర! తెలంగాణలో బీసీల హక్కుల సాధన కోసం బీసీ పొలిటికల్ ఫ్రంట్ మరోసారి గళమెత్తింది. చైర్మన్ బాలరాజు గౌడ్ ప్రకటించిన ప్రకారం, నవంబర్ 15న కామారెడ్డిలో భారీ ఉక్రోష సభ నిర్వహించబడుతుంది. ఈ సభలో వేలాది మంది పాల్గొననున్నారు. ప్రధాన డిమాండ్ — బీసీలకు 42% రిజర్వేషన్‌ను చట్టపరంగా అమలు చేయాలి అన్నది. బీసీ ఫ్రంట్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ…

Read Full News