కేసీఆర్ అసెంబ్లీకి వస్తే భయమా? ఆయన చేసిన ద్రోహాలపై చర్చకు సిద్ధమే – కాంగ్రెస్ నేత ఇంద్రా శోభన్

ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌, అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అలాగే కేటీఆర్ స్పందనపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓకే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇంద్రా శోభన్ తీవ్ర స్థాయిలో బిఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తానంటూ చేస్తున్న ప్రకటనలపై స్పందించిన ఆమె, ఒక ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావడం ఆయన బాధ్యత అని స్పష్టం చేశారు. రెండు…

Read Full News

17 మంది ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ – కాంగ్రెస్‌లో అసంతృప్తుల జలకలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆయనతో పాటు 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిసింది.

Read Full News