అసెంబ్లీ బాయికాట్ వెనుక అసలు లాజిక్ ఏంటి? కవిత స్పీచ్, కేసీఆర్ స్ట్రాటజీపై విశ్లేషణ

అసెంబ్లీ బాయికాట్ వెనుక అసలు లాజిక్ ఏంటి? కవిత స్పీచ్, కేసీఆర్ స్ట్రాటజీపై రాజకీయ విశ్లేషణ తెలంగాణ రాజకీయాల్లో అసెంబ్లీ సమావేశాలు ఈసారి తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. దాదాపు వారం రోజులుగా కొనసాగుతున్న శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష పాత్ర, ముఖ్యంగా బీఆర్‌ఎస్ వైఖరి రాజకీయ వర్గాల్లోనే కాదు, ప్రజల్లోనూ అనేక ప్రశ్నలకు కారణమవుతోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు ప్రతిపక్ష నేత కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో “ఇక నుంచి ప్రజాక్షేత్రంలోనే పోరాటం చేస్తా” అనే వ్యాఖ్యలు…

Read More

అసెంబ్లీ బాయికాట్‌తో లాభం ఎవరికీ? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, పవర్ పాయింట్ రాజకీయంపై తీవ్ర విమర్శలు

ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పూర్తిగా ప్రశ్నించడం లేదని తాను అనట్లేదని, కానీ బీజేపీతో పోలిస్తే కాస్త మెరుగ్గానే ఉందని రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఇంకా ఎక్కువగా గ్రౌండ్‌లో తిరగాల్సిన అవసరం ఉందన్నారు. హరీష్ రావు, కేటీఆర్ వంటి నేతలు ప్రజల్లోకి వెళ్లి మరింత బలంగా ప్రశ్నించవచ్చని సూచించారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రోజు బీఆర్ఎస్ బాయికాట్ చేయడాన్ని ఆయన సమర్థించినా, ఆ తర్వాత కూడా అసెంబ్లీకి రాకపోవడమే పెద్ద తప్పు అని విమర్శించారు. ఒకరోజు నిరసన…

Read More

అసెంబ్లీలో ప్రశ్నించే హక్కే ప్రజాస్వామ్యానికి ప్రాణం: ప్రతిపక్షాల పాత్రపై కీలక వ్యాఖ్యలు

ప్రెస్ మీట్లలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఒక ఎత్తయితే, అసెంబ్లీలో అధికారికంగా ప్రశ్నించడం మరొక ఎత్తని వ్యాఖ్యానించారు ఓ రాజకీయ విశ్లేషకుడు. అసెంబ్లీలో ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు తప్పనిసరిగా ఉండాలని, బీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలకు ఈ హక్కు రాజ్యాంగబద్ధంగా ఉందని పేర్కొన్నారు. అసెంబ్లీ కార్యకలాపాలను యావత్ దేశం గమనిస్తుందని, అక్కడ పాస్ అయ్యే బిల్లులే చట్టాలుగా మారతాయని గుర్తు చేశారు. ప్రజలు తమ సమస్యలపై అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడుతున్నారో చూస్తారని తెలిపారు. నిరుద్యోగులు, పెన్షన్…

Read More

పల్లవి విల్ల రోడ్ అలైన్‌మెంట్‌లో మార్పు సాధ్యం కాదు: సభలో ప్రభుత్వ స్పష్టీకరణ

పల్లవి విల్ల హౌసింగ్ సొసైటీకి సంబంధించిన రోడ్ వైడనింగ్ అంశాన్ని గౌరవ సభ్యులు హరీష్ బాబు శాసనసభ దృష్టికి తీసుకొచ్చారు. రోడ్ విస్తరణలో భాగంగా ప్రత్యామ్నాయ అలైన్‌మెంట్‌పై ఆలోచించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఒక వైపు డిఫెన్స్ ల్యాండ్, మరో వైపు సరస్సు ఉండటంతో ప్రస్తుతం ఉన్న అలైన్‌మెంట్ వల్ల స్థానికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం, ఈ రోడ్ అలైన్‌మెంట్ అంశాన్ని గతంలోనే పలుమార్లు పరిశీలించామని స్పష్టం చేసింది. అయితే ఒక వైపు…

Read More

బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: బీసీ సంక్షేమంపై సభలో స్పష్టత

బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, కేటాయించిన బడ్జెట్ అమలుపై ఎలాంటి అన్యాయం జరగదని ప్రభుత్వం సభలో స్పష్టత ఇచ్చింది. బలహీన వర్గాలకు సంబంధించి రూ.11 వేల కోట్లకు పైగా కేటాయింపులు చేసినప్పటికీ ఇప్పటివరకు సుమారు రూ.2400 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయని, మిగిలిన నిధుల వినియోగానికి అవసరమైన ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. విదేశీ విద్య పథకానికి సంబంధించి గత ప్రభుత్వాల హయాంలో కేవలం 300 మందికే అవకాశం ఉండేదని, ప్రస్తుత…

Read More

42% బీసీ రిజర్వేషన్‌పై రాజకీయ మౌనం.. కాంగ్రెస్–బీఆర్‌ఎస్–బీజేపీపై ఐలీ వెంకన్న తీవ్ర విమర్శలు

తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ అంశం మళ్లీ హాట్ టాపిక్‌గా మారుతోంది. అసెంబ్లీలో మూడు రోజుల పాటు చర్చలు జరిగినప్పటికీ, బీసీ రిజర్వేషన్‌పై కనీసం ఐదు నిమిషాలు కూడా చర్చ జరగకపోవడం వెనుక కుట్ర ఉందని బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకుడు ఐలీ వెంకన్న తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మూడు పార్టీలు కుమ్మక్కయ్యే బీసీ అంశాన్ని డైవర్ట్ చేశాయని ఆయన విమర్శించారు. శీతాకాల సమావేశాల్లో బీసీలకు జరిగిన అన్యాయంపై ప్రత్యేక చర్చ…

Read More

కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ మధ్య PPT వార్‌.. అసెంబ్లీ నుంచి తెలంగాణ భవన్‌ వరకూ పవర్‌పాయింట్‌ రాజకీయాలు

కాంగ్రెస్‌.. బీఆర్‌ఎస్‌ మధ్య PPT వార్‌.. ఇవాళ పోటాపోటీ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లునీళ్లు నిప్పులు అవుతున్నాయి. లెక్కలే అస్త్రాలు అవుతున్నాయి. తెలంగాణ గట్టు మీద పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ వార్‌ నడుస్తోంది. అసెంబ్లీలో ప్రభుత్వం PPTకి సిద్ధమైంది. ఇందుకోసం పోటీగా BRS కూడా PPTకి రెడీ అయింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వాడీవేడి రచ్చ మొదలైంది. నీళ్లు నిప్పులుగా మారుతున్నాయి. ఏకంగా పోటా పోటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్…

Read More

నిజాంసాగర్ కాల్వల దుస్థితిపై అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ ఫైర్‌

నిజాంసాగర్ కాల్వల ఆధునీకరణపై అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ గారి ఆవేదన తెలంగాణ శాసనసభలో నీటి పారుదల శాఖపై జరిగిన చర్చలో ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాకేష్ గారు నిజాంసాగర్ ప్రాజెక్టు పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో రెండు సంవత్సరాల క్రితం లైనింగ్‌కు మంజూరైన రూ.22 కోట్ల పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం, లంబాడీ తండాల్లో నిజాంసాగర్ కాల్వకు సంబంధించిన ఎత్తిపోతల పథకానికి రూ.7 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండటాన్ని ఆయన ప్రస్తావించారు….

Read More

నిజాంసాగర్ కాల్వల ఆధునీకరణకు 1500 కోట్లు కేటాయించాలి: అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ డిమాండ్

నిజాంసాగర్ కాల్వల ఆధునీకరణకు నిధులు కేటాయించాలి: అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ డిమాండ్ నిజామాబాద్ జిల్లా సాగునీటి సమస్యలపై అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ మాట్లాడుతూ, నిజాంసాగర్ కాల్వల పునరుద్ధరణ, ఆధునీకరణకు తక్షణమే నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీటి పారుదల శాఖ మంత్రి సమక్షంలో ఆయన మాట్లాడుతూ, ఆర్మూర్ నియోజకవర్గంలో రెండు సంవత్సరాల క్రితం లైనింగ్‌కు మంజూరైన 22 కోట్ల పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని, లంబాడీ…

Read More

గృహజ్యోతి పథకంపై అసెంబ్లీలో కీలక ప్రశ్నలు: హైదరాబాద్–రంగారెడ్డి లబ్ధిదారుల సంఖ్యపై సందేహాలు

గృహజ్యోతి పథకంపై అసెంబ్లీలో కీలక ప్రశ్నలు: హైదరాబాద్–రంగారెడ్డి లబ్ధిదారుల సంఖ్యపై సందేహాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారెంటీలలో అత్యంత ముఖ్యమైన పథకంగా గృహజ్యోతి పథకాన్ని అభివర్ణిస్తూ, ఈ పథకం వల్ల పేదలు, బడుగు–బలహీన వర్గాలు, ఎస్సీ–ఎస్టీ కుటుంబాలకు గణనీయమైన ఊరట లభించిందని అసెంబ్లీలో పేర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ, రెండు మూడు లైట్లు, ఒక ఫ్యాన్‌తోనే జీవనం సాగించే కుటుంబాల కోసం ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. గృహజ్యోతి పథకం అమలుతో…

Read More