మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీనా? తల్లి మహానంద కుమారి సంచలన వ్యాఖ్యలు — రాజకీయ వాతావరణం వేడెక్కిన జూబిలీహిల్స్ ఉపఎన్నికలో సంచలనం

జూబిలీహిల్స్ మాజీ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ మరణంపై మళ్లీ వివాదం చెలరేగింది. ఆయన తల్లి మాగంటి మహానంద కుమారి చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీశాయి. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి, ఆయన మొదటి భార్య మలినీ, కుమారుడు తారక్ కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గోపీనాథ్ మరణం మిస్టరీగా మారిందని, ఆయన ఎప్పుడు చనిపోయారన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదని తల్లి పేర్కొన్నారు. “జూన్…

Read Full News

జీవన్ రెడ్డి ఆగ్రహం – కాంగ్రెస్‌పై తీవ్ర విరుచుకుపడ్డ సీనియర్ నేత

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు మరింతగా ముదురుతున్నాయి. సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. జీవన్ రెడ్డి మాట్లాడుతూ, “ఇప్పుడు కాంగ్రెస్‌లో నిజమైన కార్యకర్తలకు విలువ లేదు. మేము చెప్పిన మాటకు ప్రాధాన్యం లేదు. ఇప్పుడు రేవంత్ సిటంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. మొత్తం పార్టీ రేవంత్ పెత్తనంలో నడుస్తుంది” అని ఘాటుగా…

Read Full News

తెలంగాణలో బీసీ రిజర్వేషన్‌పై రాజకీయ తగాదా: కాంగ్రెస్ స్పష్టత, బీజేపీ మౌనం

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ రాజకీయ వాదనల కేంద్రంగా మారింది. అన్ని పార్టీలు బహిరంగంగా మద్దతు తెలిపినా, అసలు సమస్య బీసీలకు 45% రిజర్వేషన్ అమలు విషయంలో ఎవరు నిజంగా సహకరిస్తున్నారు అనే ప్రశ్నపై ఘర్షణాత్మక చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ —“సామాజిక న్యాయం రాజ్యాంగ స్పూర్తి. ఆ స్పూర్తి ప్రకారం బీసీలకు సరైన రిజర్వేషన్లు అందించడమే మా లక్ష్యం,” అని చెప్పారు.వారు గణాంక ఆధారంగా బీసీల జనాభా, రిజర్వేషన్ అవసరం పై…

Read Full News