బండి సంజయ్‌ను ఎందుకు విచారించలేదు?”.. పోక్సో కేసుపై బక్క జడ్సన్ సంచలన ప్రశ్నలు

పోక్సో కేసు దర్యాప్తులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఎందుకు విచారించలేదంటూ సామాజిక కార్యకర్త బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు బండి సంజయ్‌ను కలిశారా? ప్రత్యేకంగా మాట్లాడించారా? బెదిరింపులు జరిగాయా? అనే అంశాలపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బాధిత కుటుంబ సభ్యుల కాల్ డీటెయిల్స్‌ను పరిశీలించాలని, బండి సంజయ్‌కు కూడా నోటీసులు జారీ చేసి విచారించి ఉంటే ఆ విషయం ప్రజలకు తెలియాల్సి ఉండేదని అన్నారు. ట్యాపింగ్…

Read Full News

బీసీ హక్కుల కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం… నేతలపై తీవ్ర ఆగ్రహం

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న యువతలో ఆవేదన రోజురోజుకు పెరుగుతోంది. బీసీలకు అన్యాయం జరిగిందన్న ఆవేదనతో సాయి ఈశ్వర్ అనే యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. సాయికి ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నప్పటికీ, బీసీల హక్కుల కోసం తాను ప్రాణం అర్పించడానికి సిద్ధమయ్యాడనడం అతని బాధ ఎంత లోతుగా ఉందో చూపిస్తోంది. ఆత్మహత్యా యత్న సమయంలో సాయి “జై బీసీ… కాంగ్రెస్ మోసం చేసింది… న్యాయం కావాలి” అంటూ…

Read Full News