హైదరాబాద్‌కు గ్రౌండ్ వాటర్ డేంజర్ బెల్.. భూగర్భ జలాలను పీల్చేస్తున్న బోర్లు!

హైదరాబాద్ నగరానికి భూగర్భ జలాల విషయంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన డైనమిక్ గ్రౌండ్ వాటర్ అసెస్‌మెంట్ నివేదిక ప్రకారం నగర పరిధిలో భూగర్భ జలాల వినియోగం ప్రమాదకర స్థాయికి చేరుకుందని వెల్లడైంది. అధికంగా బోర్లు తవ్వడం, విచ్చలవిడిగా నీటిని తోడేయడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన నీటి కొరత ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నివేదిక ప్రకారం గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని 32 ప్రాంతాలు ఆందోళనకర పరిస్థితిలో ఉన్నాయి….

Read Full News

ఫ్లైఓవర్లు కాదు.. చెట్లను కాపాడండి”.. కేబీఆర్ సేవ్ ఉద్యమకారుల ఆవేదన.. సుప్రీంకోర్టు స్టేపై కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ నగరంలో పర్యావరణ పరిరక్షణపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ముఖ్యంగా కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ప్రతిపాదిత ఫ్లైఓవర్లు, రోడ్డు విస్తరణ పనుల కోసం చెట్ల తొలగింపుపై యువత, పర్యావరణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “సేవ్ కేబీఆర్” పేరుతో ఉద్యమం చేపట్టిన యువకులు, పర్యావరణవేత్తలు ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తూ రోడ్లపైకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యమకారుడు విజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. “ప్రభుత్వాలే ప్రజలకు చెట్లను కాపాడండి, పర్యావరణాన్ని రక్షించండి అని చెప్పాల్సిన పరిస్థితి…

Read Full News